జలవరునుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు ను కలిసిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ముల్లూరు గ్రామస్తులు

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

జలవరునుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు ను కలిసిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ముల్లూరు గ్రామస్తులు

ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం డిసెంబర్ 28

అల్లూరి సీతారామరాజు జిల్లా కునవరం మండలం ముల్లూరు గ్రామనీ 41 కాంటూరు లో కలపాలని ఈరోజు.అనగా 28/12/25 నా శ్రీ .నిమ్మల రామానాయుడు జలవనురుల అభివృద్ధిశాఖమంత్రివర్యులు, కలిసి, పోలవరం ప్రాజెక్టు ముంపు పరిధిలో ఉన్న రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలంలోని ముల్లూరు గ్రామానికి 2009 సంవత్సరంలో ఒక ఎకరం భూమికి ఒక లక్ష 15 వేల రూపాయలు ఇచ్చారు. అప్పటినుండి ఇప్పటివరకు మా ముల్లూరు గ్రామానికి ఆర్ అండర్ గానీ స్టెక్కర్ వెలివేషన్ గానీ ఇవ్వలేదు. మా గ్రామం ప్రతి సంవత్సరం వరదల్లో పొలాలు గ్రామం మునిగిపోతుంది కానీ ప్రభుత్వం ద్వారా ఏ నష్టపరిహారం ఇవ్వడం లేదు. వ్యవసాయానికి సంబంధించిన పంట నష్టం గాని వ్యవసాయ పనిముట్లు గాని బ్యాంకు లోన్ గాని ఎరువులు గానీ విత్తనాలు గాని నష్టపరిహారంగానీ ఏమీ రావడం లేదు అధికారులను అడగగా మీకు పొలాలకి ప్యాకేజీ ఇచ్చారు కనుక మీకు గవర్నమెంట్ నుండి ఏమి రావు అని చెప్పడం జరిగింది అలాగే 2022 గోదావరి వరదలో ఊరు మొత్తం మునిగిపోయి పొలాలు మునిగిపోయి పంట నష్టం జరిగిన మాకు ఏమి ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా నాలుగైదు సార్లు గోదారి వరదలు వచ్చి పంట నష్టపోయాము ఇప్పటివరకు కూడా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు వెంటనే మీరు స్పందించి మా గ్రామాన్ని 41 కార్టూన్ లో కలిపి మా గ్రామానికి స్టెక్కర్ వాల్యుయేషన్ ఆర్ అండ్ ఆర్ 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పునరావాసం కల్పించి మమ్మల్ని వెకెంట్ చేయాలని గ్రామస్తులం కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో సోమక సత్యనారాయణ కూనవరం మండలం తెలుగుదేశం పార్టీ కోశాధికారి ముల్లూరు గ్రామస్తులు పాల్గొటం జరిగింది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

ఓవ్వా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఘోరం.. ••రోగుల అన్నంలో పురుగులు కలకలం. •••ప్రాణం పోస్తారా..? ప్రాణాలు తీస్తారా..? ••కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలు. •••చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

కాసుల మత్తు… పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు..? *దర్జాగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న నిర్వాహకులు..! *ఒక్కొక్క క్వాటర్ పై 30 రూపాయలు వసూల్..? *మద్యం టెండర్లు అవకాశం రాకపోయినా.. ఆంధ్ర ప్రాంతం నుండి దక్కిన వారి వద్ద నుండి కొనుగోళ్లు..? *నిబంధనలకు విరుద్ధంగా కొన్న సాగుతున్న అక్రమాలు..? *బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు..? వారం వారం టార్గెట్లు.. * అధికార పార్టీ నేతలతో ఒప్పందం మేరకు పల్లెల్లో విస్తరిస్తున్న బెల్టు దోపిడీ..?

 నోటిఫికేషన్స్

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

 Share