
జలవరునుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు ను కలిసిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ముల్లూరు గ్రామస్తులు
ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం డిసెంబర్ 28
అల్లూరి సీతారామరాజు జిల్లా కునవరం మండలం ముల్లూరు గ్రామనీ 41 కాంటూరు లో కలపాలని ఈరోజు.అనగా 28/12/25 నా శ్రీ .నిమ్మల రామానాయుడు జలవనురుల అభివృద్ధిశాఖమంత్రివర్యులు, కలిసి, పోలవరం ప్రాజెక్టు ముంపు పరిధిలో ఉన్న రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలంలోని ముల్లూరు గ్రామానికి 2009 సంవత్సరంలో ఒక ఎకరం భూమికి ఒక లక్ష 15 వేల రూపాయలు ఇచ్చారు. అప్పటినుండి ఇప్పటివరకు మా ముల్లూరు గ్రామానికి ఆర్ అండర్ గానీ స్టెక్కర్ వెలివేషన్ గానీ ఇవ్వలేదు. మా గ్రామం ప్రతి సంవత్సరం వరదల్లో పొలాలు గ్రామం మునిగిపోతుంది కానీ ప్రభుత్వం ద్వారా ఏ నష్టపరిహారం ఇవ్వడం లేదు. వ్యవసాయానికి సంబంధించిన పంట నష్టం గాని వ్యవసాయ పనిముట్లు గాని బ్యాంకు లోన్ గాని ఎరువులు గానీ విత్తనాలు గాని నష్టపరిహారంగానీ ఏమీ రావడం లేదు అధికారులను అడగగా మీకు పొలాలకి ప్యాకేజీ ఇచ్చారు కనుక మీకు గవర్నమెంట్ నుండి ఏమి రావు అని చెప్పడం జరిగింది అలాగే 2022 గోదావరి వరదలో ఊరు మొత్తం మునిగిపోయి పొలాలు మునిగిపోయి పంట నష్టం జరిగిన మాకు ఏమి ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా నాలుగైదు సార్లు గోదారి వరదలు వచ్చి పంట నష్టపోయాము ఇప్పటివరకు కూడా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు వెంటనే మీరు స్పందించి మా గ్రామాన్ని 41 కార్టూన్ లో కలిపి మా గ్రామానికి స్టెక్కర్ వాల్యుయేషన్ ఆర్ అండ్ ఆర్ 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పునరావాసం కల్పించి మమ్మల్ని వెకెంట్ చేయాలని గ్రామస్తులం కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో సోమక సత్యనారాయణ కూనవరం మండలం తెలుగుదేశం పార్టీ కోశాధికారి ముల్లూరు గ్రామస్తులు పాల్గొటం జరిగింది
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025