సీఎం చంద్రబాబు అదానీని బ్లాక్‌లో పెట్టాలి.. వైఎస్ షర్మిల కీలక డిమాండ్

Ramesh

Ramesh

District Chief Reporter

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) నేడు(శుక్రవారం) హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) గారిని కాంగ్రెస్ పార్టీ కీలక డిమాండ్ చేసింది. విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్‌ను రద్దు చేయండి. అదానీ కంపెనీని ఏపీలో బ్లాక్ లిస్ట్‌లో పెట్టండని పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) కుదుర్చుకున్న ఒప్పందాలను రివ్యూ చేయాలని కోరారు. దేశం మొత్తం ఇన్ని స్కాంలు జరుగుతున్న ప్రధాని మోడీ చర్యలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు అమెరికా అదానీ అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. ఇప్పటికైనా మోడీ స్పందించాలి.. అదానీ పై చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల ప్రధాని మోడీనీ ఒక ప్రశ్న కు సమాధానం చెప్పాలని కోరుతున్నాం అన్నారు. ఇండియా – అమెరికా మధ్య ఒప్పందాలు ఉన్నాయి. ఎక్కడ నేరస్తుడు పట్టుబడిన వెంటనే ఆ దేశానికి అప్పగించాలి. మరి అదానీని మోడీ అమెరికాకి అప్పగిస్తారా ? మోడీ నిర్ణయం ఏంటో తేల్చాలని వైఎస్ షర్మిల తెలిపారు. మీ నిర్ణయం కోసం దేశ ప్రజలు అంతా ఎదురు చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share