కస్టమర్ ఆగ్రహం.. ఓలా షోరూం ముందే స్కూటీని పగలకొట్టిన వైనం

Ramesh

Ramesh

District Chief Reporter

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై(OLA Electric Scooter) కస్టమర్లు(Customers) ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఓ కస్టమర్ షోరూం(Showroom)కి చెప్పుల దండ వేయగా.. మరో కస్టమర్ స్కూటీకి ఏకంగా నిప్పు పెట్టేశాడు. ఈ నేపథ్యంలో ఓలా స్కూటీపై ఓ కస్టమర్ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ కస్టమర్ రిపేర్ కు వచ్చిన తన స్కూటీని ఆటోలో తీసుకొచ్చి మరి షోరూం ముందే సుత్తితో పగలగొట్టాడు.

ఇప్పటివరకు స్కూటీని బాగు చేయించడానికి 90 వేల వరకు ఖర్చు చేశానని, అయినా సరే మరోసారి రిపేర్ కు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై షోరూం యజమాన్యం నుంచి సరైన స్పందన లేదని, అందుకే ఈ విధంగా నిరసన తెలుపుతున్నానని చెప్పాడు. అంతేగాక ఆ వ్యక్తి అక్కడికి వచ్చిన వారిని పిలిచి మరి తన బండిని బద్దలు కొట్టొచ్చని ఆఫర్ ఇస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Viral) గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. చాలా మందికి ఇలాగే జరుగుతోందని కామెంట్లు పెడుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share