ఉక్రెయిన్‌పై ‘హైపర్‌ సోనిక్’ దాడి పశ్చిమ దేశాలకు వార్నింగ్ : రష్యా

Ramesh

Ramesh

District Chief Reporter

ఉక్రెయిన్‌(Ukraine)పై తొలిసారిగా హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్‌(hypersonic missile)తో చేసిన దాడిపై రష్యా(Russia) కీలక ప్రకటన విడుదల చేసింది. అమెరికా తొత్తులుగా వ్యవహరిస్తున్న పశ్చిమ దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చేందుకే ఆ దాడి చేశామని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ శుక్రవారం వెల్లడించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా పశ్చిమ దేశాలు నిర్లక్ష్యపూరిత నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర పర్యవసానాలు ఉంటాయనే సందేశాన్ని ఇచ్చేందుకే ఆ దాడి చేసినట్లు స్పష్టంచేశారు.

‘‘పశ్చిమ దేశాల మిస్సైళ్లతో మాపై ఉక్రెయిన్ దాడి చేస్తే ఊరుకోం. ఉక్రెయిన్‌‌కు ఆ మిస్సైళ్లు ఇచ్చిన దేశాలపైనా తప్పకుండా ప్రతీకార దాడి చేస్తాం’’ అని పెస్కోవ్ తేల్చి చెప్పారు. ఇటీవలే ఉక్రెయిన్‌పై హైపర్ సోనిక్ మిస్సైల్‌తో దాడి చేయడానికి 30 నిమిషాల ముందు అమెరికాకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉద్రిక్తతలను పెంచేందుకు కుట్ర పన్నుతున్నారని పెస్కోవ్ ఆరోపించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share