5 నెలల తర్వాత ఓటీటీకి రానున్న శర్వానంద్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Ramesh

Ramesh

District Chief Reporter

శ‌ర్వానంద్ హీరోగా, యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన సినిమా ‘మ‌న‌మే’. ఇక శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ నెలలో థియేటర్లలో రిలీజై ఓకే ఓకే అనిపించుకుంది. అయితే తాజాగా ఈసినిమా ఓటీటీ అడ్డంకులు తొల‌గిపోయిన‌ట్లు స‌మాచారం. ఐదు నెల‌ల త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. బేసిక్‌గా అయితే ఈ చిత్రం ఆగ‌స్ట్‌లోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ విష‌యంలో నెల‌కొన్న వివాదం కార‌ణంగా ఓటీటీ రిలీజ్ వాయిదాప‌డుతూ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

కాగా ‘మ‌న‌మే’ ఓటీటీ, శాటిలైట్ వివాదం ఇప్పుడు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లేదా సెకండ్ వీక్‌లో మ‌న‌మే మూవీ ఓటీటీలో రిలీజ‌య్యే అవ‌కాశం ఉంద‌ని, ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సోనీ లివ్ ద‌క్కించుకున్నట్లు ప్రచారం జ‌రుగుతోంది. ఇక త్వర‌లోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్నట్లు ఇన్‌సైడ్ వర్గాల టాక్.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 Share