WhatsAppలో మరో అదిరిపోయే ఫీచర్..!!

Ramesh

Ramesh

District Chief Reporter

ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరూ స్మార్ట్ ఫోన్లు(Smart phones) ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతున్నారు. ఉదయం గుడ్ మార్నింగ్ మెసేజ్‌ల నుంచి మొదలు ఎన్నో ముచ్చట్లు వాట్సాప్‌లోనే పంచుకుంటున్నారు. అయితే తాజాగా వాట్సాప్‌లోకి మరో సూపర్ ఫీచర్ వచ్చేసింది. వాట్సాప్‌లో వాయిస్ నోట్స్ ను ఈజీగా సెండ్ చేసేస్తారు కదా.. మైక్ బటన్(మైక్ button) ప్రెస్ చేసి.. మీరు ఏదైతే చెప్పాలనుకుంటారో అది చెప్పేస్తారు.

దీంతో ఫింగర్స్‌తో ప్రతి పదం టైప్ చేయాల్సిన అక్కర్లేదు. అయితే ఈ ప్రాసెస్ బాగానే ఉంటుంది. కానీ పలు సందర్భాల్లో వాయిస్ మెసేజ్‌(message)లు వినడం కష్టంగా ఉంటుంది. అంటే ముఖ్యమైన మీటింగ్స్ ఉన్నప్పుడు, సరదాగా ఫ్రెండ్స్‌తో కబుర్లు చెబుతున్నప్పుడు, కలిసి చర్చలు జరుపుతున్నప్పుడు ఇలాంటి వాయిస్ మెసేజ్‌లు వస్తే వాటిని వినడం కాస్త అన్‌కంఫార్ట్‌గా ఉంటుంది.

ఎందుకంటే ఆ వాయిస్‌ మెసేజ్ (Voice message)లో ఏవైనా ఇంపార్టెంట్(Important), సీక్రెట్ విషయాలు ఉన్నట్లైతే.. పక్కన ఉన్నవారు వినే అవకాశం ఉంటుంది. కాగా టెక్ట్స్(texts) రూపంలో పంపితే పక్కన ఎవరున్నా చదవడానికి వీలుంటుంది. ఇందుకోసం వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌‌ను తీసుకొస్తుంది.

ఈ మెసేజింగ్ యాప్‌లో మీకు వచ్చిన ఆడియో సంభాషణను ట్రాన్స్‌క్రైబ్ చేయడానికి దానిపై టైప్ చేసి టెక్ట్స్ మెసేజ్ గా మార్చవచ్చు. ఈ ఫీచర్ మరికొన్ని డేస్‌లో అందుబాటులోకి రానుంది. సాధారణంగా వాట్సాప్ వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్షన్‌ను అనుమతించదు. అయితే రానున్న ఈ కొత్త ఫీచర్ వల్ల మీరు ఆటోమెటిక్ గా వాయిస్ మెసేజ్ వచ్చిన చోటే ట్రాన్స్‌క్రిప్ట్‌(Transcript) చేయవచ్చు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 Share