ఈ దేశాలకు వెళ్లేవారికి భారీ శుభవార్త..!!

Ramesh

Ramesh

District Chief Reporter

పలు దేశాలకు వెళ్లినప్పుడు చేతిలో డబ్బు(money) తప్పనిసరిగా ఉండాలి. కానీ కొన్ని సమయాల్లో చేతిలో మనీ ఉండదు. చెల్లింపులు చేసేందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాగా పక్క దేశాలకు వెళ్లేవారికి పేటీఎం(Paytm) శుభవార్త తెలిపింది. పేటీఎం వినియోగదారులకు కొత్త ఇంటర్నేషనల్ ఫీచర్(International feature) తీసుకొచ్చింది. మారిషస్(Mauritius), నేపాల్(Nepal), యూఏఈ(UAE), సింగపూర్(Singapore), భూటాన్(Bhutan), ఫ్రాన్స్(France) వంటి దేశాల్లో చెల్లింపులు చేసేందుకు కస్టమర్లకు అనుమతిస్తుంది. ఇండియన్ ప్రయాణికులు(Indian travelers) ఇప్పుడు ఈ యాప్‌ను యూస్ చేసుకోవచ్చు. డైనింగ్, షాపింగ్, స్థానిక అవసరాల కోసం మనీ పే చేయవచ్చు.

కానీ డిఫాల్ట్‌గా డిసేబుల్(Disabled default) చేసిన ఈ ఫీచర్‌(Feature)ను వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతా(Bank account)కు లింక్ చేయడానికి వన్ టైమ్ యాక్టివేషన్(One time activation) చేయాల్సి ఉంటుంది. యూపీఐ(UPI) ఆమోదించిన ప్రాంతాల్లో మాత్రమే ఈ ఫీచర్ యూస్ అవుతుంది. హాలీడేస్‌లో ట్రిప్(Trip) కు వెళ్తే.. ప్రయాణం మరింత సౌకర్యవంతంగా సాగుతుందన.. పేటీఎం వెల్లడించింది. ట్రిప్ వ్యవధిని బట్టి పేటీఎం వినియోగదారులు 1 నుంచి 90 రోజుల వినియోగ వ్యవధిని ఎంపిక చేసుకోవాలి. విదేశాల్లో షాపింగ్(Shopping), తినడం మొదలైన సేవలకు చెల్లించడానికి ఈ యాప్‌ను వాడుకోవచ్చు. నిర్ణీత సమయం అనంతరం ఆటోమేటిక్‌గా ఈ ఫీచర్‌ను క్లోజ్ చేస్తారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share