అసిడిటీ సమస్యకు చేక్ పెట్టాలంటే. ఈ నాలుగు ఆహారాలు బెస్ట్.??

Ramesh

Ramesh

District Chief Reporter

ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ వ్యాధులలో ఎసిడిటీ సమస్య కూడా ఒకటి.

ఇలాంటి పరిస్థితులలో అసిడిటీని తగ్గించడానికి సరైన ఆహారపు అలవాట్లను పాటించడం చాలా అవసరం. అలాగే స్పైసీ ఫుడ్ ను తీసుకోవడం కూడా మానుకోవాలి. అలాగే మీరు అసిడిటీని తగ్గించడానికి మందులకు బదులుగా కొన్ని ఆహారాలను తీసుకోవాలి. అయితే అసిడిటీని తగ్గించడానికి ఏ ఆహారాలు హెల్ప్ చేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

రోజు బాదం పప్పులు తీసుకుంటే అసిడిటీ సమస్య తగ్గిపోతుంది : బాదంపప్పులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన కడుపు నిండుగా అనిపిస్తుంది. దీనివలన మీకు మళ్ళీ తినాలి అనే కోరిక ఉండదు. అలాగే అసిడిటీ నుండి కూడా ఈజీగా బయటపడొచ్చు. అయితే ఇది మాత్రమే కాకుండా బాదంపప్పు అనేది కడుపులో ఉండే యాసిడ్ ను గ్రహిస్తుంది మరియు గుండెల్లో మంటను కూడా తగ్గిస్తుంది.

 

ప్రతిరోజు పుదీనా ఆకులను తీసుకోవడం వలన కడుపు అనేది చల్లగా ఉంటుంది. అలాగే మీరు యాసిడ్ రీప్లేక్స్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు పుదీనా చట్నీని తీసుకుంటే మంచిది. దీనిని తీసుకోవడం వలన పొట్టకు తాజాదనం అనేది వస్తుంది. అలాగే మీరు కడుపు నొప్పి మరియు ఛాతిలో మంట నుండి ఉపశమనం పొందవచ్చు…

అల్లంతో అసిడిటీకి చెక్ : అల్లం లో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు మిమ్మల్ని అసిడిటీ నుండి కాపాడుతుంది. దీని వాడకం వలన మీ జీర్ణ వ్యవస్థను కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కడుపునొప్పి సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఈ అల్లం ను మీరు టీ లేక ఏదైనా పానీయాల్లో కలిపి కూడా తీసుకోవచ్చు…

బొప్పాయి జీర్ణవ్యవస్థకు మంచిది : బొప్పాయి లో పపైన్ అనే జీర్ణ ఎంజైమ్ లు ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే జీవక్రియను కూడా పెంచుతుంది. దీనికి కారణం చేత మీరు అసిడిటీ సమస్య నుండి దూరంగా ఉండవచ్చు. అంతేకాక మీరు బొప్పాయిని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 Share