చలికాలంలో కూడా కూలింగ్ వాటర్ తాగితే. ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా.!!

Ramesh

Ramesh

District Chief Reporter

ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు
చలికాలం
లో కూడా ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుతూ ఉంటారు. లేదంటే ఎండ కాస్త ఎక్కువగా ఉన్న కూలింగ్ వాటర్ తాగుతూ ఉంటారు.

అయితే ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందులోనూ చలికాలంలో కూడా కూలింగ్ వాటర్ తాగితే అనారోగ్య సమస్యలు తప్పవు. అయితే ఈ కూలింగ్ వాటర్ తాగడం వలన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కూలింగ్ వాటర్ తాగడం వలన ఛాతిలో కఫం మరియు తలనొప్పి లాంటి సమస్యలు వచ్చి పడతాయి. అలాగే గొంతు మీద కూడా ఎంతో ఎఫెక్ట్ పడుతుంది…

 

ముఖ్యంగా చెప్పాలంటే కూలింగ్ వాటర్ తాగడం వలన వాయిస్ కోల్పోతారు. అలాగే జలుబు మరియు దగ్గు కూడా వస్తాయి. ఇకపోతే జలుబు అనేది ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బాగా తగ్గిపోతుంది. అంతేకాక మైగ్రేన్ లాంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. చలికాలంలో కూడా కూలింగ్ వాటర్ తాగితే గుండెపై మరింత ప్రభావం పడుతుంది. దీంతో హృదయ స్పందన రేటు అనేది మారుతుంది. అలాగే రక్తపోటు లాంటి సమస్యలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది….

కూలింగ్ వాటర్ జీర్ణక్రియను కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. అలాగే కూలింగ్ వాటర్ తాగితే తిన్న ఆహారం అనేది జీర్ణం కాదు. దీంతో అజీర్తి మరియు మలబద్ధకం లాంటి సమస్యలు మరింత పెరుగుతాయి.అంతేకాక దంతాల సమస్యలకు కూడా ఎక్కువ అవుతాయి. అలాగే దంతాల నరాలు అనేవి బలహీనం అవుతాయి

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share