మీరు అందంగా కనిపించాలి అనుకుంటున్నారా. అయితే ఈ కూరగాయలను తింటే చాలు. మెరిసే చర్మం మీ సొంతం.??

Ramesh

Ramesh

District Chief Reporter

ప్రతి ఒక్క అమ్మాయి అందంగా కనిపించాలి అని ఖచ్చితంగా కోరుకుంటుంది. అయితే దానికి మీరు ఏం చేస్తున్నారు అన్నది కూడా చాలా అవసరం. అయితే కేవలం క్రీమ్స్ మరియు పౌడర్ వేసుకుంటే అందంగా కనిపించరు.

మన చర్మ ఆరోగ్యం అనేది లోపల నుండి ఉండాలి. మీరు తీసుకుంటున్న ఆహారం సరైనది అయితే మీరు ఎప్పుడు కూడా అందమైన చర్మాన్ని పొందుతారు. అలాగే మనల్ని అందంగా కనిపించేలా చేసేవి మన చుట్టూ చాలా ఉన్నాయి. అలాగే కొన్ని కూరగాయలను తీసుకోవడం వలన మన చర్మం అనేది ఎంతో అందంగా మారుతుంది. అలాగే మన చర్మానికి ఎంతో పోషణ కూడా లభిస్తుంది.

 

మనకు కూరగాయలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మంచి పోషకాలు దొరుకుతాయి. అలాగే మనకు దొరికే కూరగాయలు అన్నీ కూడా ఎంతో ఆరోగ్యకరమైనవి. ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటుగా మన చర్మాన్ని కూడా అందంగా మారుస్తుంది. అంతేకాక ఆకుకూరలు కూడా మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కూడా పోషకాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి…

అయితే ఈ కూరగాయలలో కాలే మరియు బచ్చలి కూర, క్యాబేజీ లాంటి వాటిని ఆహారంలో భాగం చేసుకుంటే చర్మాని ఎంతో అందంగా మారుస్తాయి. అలాగే టమాటా మరియు క్యారెట్ లాంటి వాటిని కూడా ప్రతిరోజు తీసుకుంటే మన చర్మానికి రక్షణగా నిలుస్తాయి. వీటిలో విటమిన్ సి కె మరియు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి మన చర్మంపై గీతలు మరియు ముడతలు రాకుండా స్కిన్ ను సాఫ్ట్ గా మరియు మెత్తగా మారుస్తాయి

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share