*భీమదేవరపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా కొలువు దీరనున్న ‘రాజు’ ఎవరో*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*భీమదేవరపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా కొలువు దీరనున్న ‘రాజు’ ఎవరో*
*ఇప్పుడైనా అధ్యక్ష పదవి బీసీలను ‘ఆదరి’0చేనా!*

భీమదేవరపల్లి మండల ప్రతినిధి //మన ప్రజావాణి మే 23

భీమదేవరపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక కార్యక్రమంలో మండలంలోని కాంగ్రెస్ శ్రేణులు పార్టీ పదవుల కోసం దాదాపుగా మండలం నుండి 200 అప్లికేషన్లు రావడం జరిగింది.మండల అధ్యక్షుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, గ్రామ శాఖ, పట్టణ శాఖ,అధ్యక్ష పదవుల కోసం గ్రామాల వారిగా ఆశావాహులు ముందుకు రావడం జరిగింది.మక్సుద్ పీసిసి పరిశీలకునికి దరఖాస్తులు అందించడం జరిగింది.జూన్ మొదటి వారంలో ఎవరికి ఏ పదవులు వస్తాయో తెలియనుంది.
మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవి కై బీసీల నుండి ఆశావాహులు ఎక్కువయ్యారు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చిట్టెంపల్లి ఐలయ్య పదవి కాలం ముగియడంతో ఈసారి బీసీలకే పదవి దక్కుతుందని ఆశ పడుతున్నారు.గ్రామ శాఖ మండల శాఖ బ్లాక్ కాంగ్రెస్కు సీనియర్లలో పోటాపోటీగా అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది.
మండలంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా న్యాయకత్వ లేమితొ మండలంలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి సరియైన వ్యక్తికి మండలాధ్యక్ష పదవి అప్పగించి మండలంలో ఉన్న పార్టీ శ్రేణులను ఏకతాటి పైకి తీసుకువచ్చే నాయకత్వం కోసం పార్టీ అధిష్టానం సరియైన నాయకున్ని పైరవీ రాజకీయాలు లేకుండా సీనియార్టీని నాయకత్వ ప్రతిభను గుర్తించి ఎన్నుకోవడం కత్తి మీద సామే.
భీమదేవరపల్లి మరియు ఎల్కతుర్తి రెండు మండలాలకు సంబంధించిన బ్లాక్ కాంగ్రెస్ విషయంలోనూ రెండు మండలాల కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు.రెండు మండలాలు నాయకులను బుజ్జగించి బ్లాక్ కాంగ్రెస్ ఎవరికి వరిస్తుందో మంత్రి దీవెనలు ఎవరికి ఉంటాయె అని కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్రుత మొదలైంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

ఓవ్వా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఘోరం.. ••రోగుల అన్నంలో పురుగులు కలకలం. •••ప్రాణం పోస్తారా..? ప్రాణాలు తీస్తారా..? ••కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలు. •••చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

కాసుల మత్తు… పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు..? *దర్జాగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న నిర్వాహకులు..! *ఒక్కొక్క క్వాటర్ పై 30 రూపాయలు వసూల్..? *మద్యం టెండర్లు అవకాశం రాకపోయినా.. ఆంధ్ర ప్రాంతం నుండి దక్కిన వారి వద్ద నుండి కొనుగోళ్లు..? *నిబంధనలకు విరుద్ధంగా కొన్న సాగుతున్న అక్రమాలు..? *బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు..? వారం వారం టార్గెట్లు.. * అధికార పార్టీ నేతలతో ఒప్పందం మేరకు పల్లెల్లో విస్తరిస్తున్న బెల్టు దోపిడీ..?

 నోటిఫికేషన్స్

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

 Share