
*ఏసీబీకి చిక్కిన ఎస్సై శంకర్*
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జగదీర్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాండ్ బాజా వారిని సౌండ్ పొల్యూషన్ కేసులో సామాగ్రి సీజ్ చేసి....
బ్యాండ్ సామాన్ తిరిగి ఇచ్చేందుకు 15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై శంకర్.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025