*ప్రమాదకరంగా మర్రిపెల్లి బ్రిడ్జి పరిసరాలు…ప్రయాణికులకు తప్పని తిప్పలు

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*ప్రమాదకరంగా మర్రిపెల్లి బ్రిడ్జి పరిసరాలు…ప్రయాణికులకు తప్పని తిప్పలు*

*వేములవాడ రూరల్ బిజెపి అధ్యక్షులు బూరుగుపెల్లి పరమేష్*

*మన ప్రజావాణి// వేములవాడ,మే – 24*

వేములవాడ రూరల్ :రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మర్రిపెల్లి బ్రిడ్జి కి రెండు వైపులా రోడ్డుపై ప్రమాదకరంగా గుంతలు ఏర్పాడి వాహనదారులకు పరీక్ష పెడుతున్నాయి. బ్రిడ్జి పూర్తయి సంవత్సరకాలం అయినప్పటికీ రోడ్డు వేయకుండా వదిలి వేయడంతో ప్రయాణికులు నిత్యం నరకం చూస్తున్నారు.వర్షం కురవడంతో గుంతలలో వాన నీరు నిలిచి బురదతో రోడ్డు అధ్వానంగా మారీ వాహన దారులకు చుక్కలు చూపెడుతున్నాయి ఈ సందర్బంగా వేములవాడ బీజేపీ రూరల్ అధ్యక్షులు బూరుగుపెల్లి పరమేష్ మాట్లాడుతూ ఉదయం పూటే ప్రయాణికులు, వాహనదారులు ప్రయాణించాలంటేనే ఇంత ఇబ్బందిగా ఉంటే రాత్రిపూట అటు ప్రయాణికులతో పాటు బస్సు డ్రైవర్లూ బ్రిడ్జి రెండు వైపులా రోడ్డు దాటడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేసి ఈ దుస్థితిని మార్చాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గోపు ప్రవీణ్ గుమ్మడి శ్రీనివాస్ లింగంపల్లి కుటయ్య పల్లికొండ నారాయణ ఆది జలంధర్ సుంకరి నరేందర్ తోట శేఖర్ మర్రిపల్లి బూతు అధ్యక్షులు లక్కం తిరుపతి మారం రాజేందర్ రాచర్ల రాజు విలాగరం మల్లయ్య గుమ్మడి బాలరాజు రాచర్ల రవి మానుపాటి రవి మానుపాటి సాయిలు బొమ్మెన బాబు పేరుక రమేష్ వంగపెల్లి రాజయ్య వంగపల్లి తిరుపతి గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share