ఏసీబీ వలలో ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్..!

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

ఏసీబీ వలలో ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్..!

తల్లంపాడు ఓ రైతు నుండి డబ్బులు డిమాండ్

30000 లంచం స్వీకరిస్తూ పట్టుబడ్డ వైనం

ప్రైవేటు వ్యక్తుల ద్వారా లావాదేవీలు ఎన్నో..?

ఖమ్మం బ్యూరో మన ప్రజావాణి

గత కొంతకాలంగా పనికి ఓ రేటు చొప్పున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు పత్రికలు ప్రముఖంగా ఇటీవల కాలంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పలు విచారణలు ఎదుర్కొన్న కానీ పనితీరులో మాత్రం ఎటువంటి మార్పు లేకపోవడంతో లంచం సమర్పించుకోలేక కొందరు రైతులు వ్యాపారులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. పూర్తి వివరాల్లోకెళ్తే ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ కార్యాలయం అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందని పలువురు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు కు చెందిన రైతు భూమి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్ తో సంబంధిత పత్రాలు తయారు చేసుకున్న తర్వాత సదరు సబ్ రిజిస్టార్ అరుణ బాధిత రైతు నుండి 50వేల రూపాయలను లంచంగా డిమాండ్ చేయడంతో కుదిరిన లావాదేవీల మేరకు 30 వేల రూపాయలను సోమవారం అందజేస్తుండగా ఏసీబీ డిఎస్పి వై రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ చాకచక్యంగా మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్వరావు కూడా అదుపులోకి తీసుకొని రిజిస్టార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించడంతో ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. కాగా కార్యాలయం పనిచేసే రోజులలో ప్రైవేటు వ్యక్తుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ నిత్యం బిజీ బిజీగా ఉంటారని పలువురు ఆరోపిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 Share