*దేవరకొoడలో టీజేఎఫ్ రజతోత్సవ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*దేవరకొoడలో టీజేఎఫ్ రజతోత్సవ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ*

*నల్గొండ జిల్లా బ్యూరో/చండూరు మే 27 (మన ప్రజావాణి)*:

హైదరాబాదులోని జల విహార్ లో ఈనెల 31న జరిగే రజతోత్సవ సభ ను విజయవంతం చేయాలని టీ యూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గుండగోని జయశంకర్ గౌడ్ దేవర కొండ జర్నలిస్టులకు పిలుపునిచ్చా రు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ సభ వాల్ పోస్టర్ ను ఆయన టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి వీరస్వామి, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురు పాదం, రాష్ట్ర కమిటి సభ్యులు, అన్నబోయిన మట్టయ్య, మీసాల నరహరి, తెంజు జిల్లా అధ్యక్ష, ప్ర ధాన కార్యదర్శులు వెంకటరెడ్డి, స ల్వాది జానయ్యలతో కలిసి ఆవి స్కరించారు.

మంగళవారం కొండ మల్లేపల్లి పట్టణంలోని హంస ప్రైవే ట్ థియేటర్ లో టీయూడబ్ల్యూజే దేవరకొండ డివిజన్ అధ్యక్షులు కొ మ్మినేని ఆంజనేయులు యాదవ్ అధ్యక్షతన జరిగిన టీయూడబ్ల్యూ జే డివిజన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ దేవరకొండ నియో జకవర్గం నుండి పెద్ద ఎత్తున జర్నలి స్టులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. జర్నలిస్టుల సం క్షేమమే లక్ష్యంగా పనిచేసిన ఏకైక సంస్థ టీజేఎఫ్ అని, తెలంగాణ జ ర్నలిస్టుల అభ్యు న్నతి కోసం ఆవి ర్భవించిన సంస్థ టీజేఎఫ్ అని పే ర్కొన్నారు.

తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని, అల్లం నారాయణ నేతృత్వంలో తె లంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించా రని గుర్తు చేశారు. జర్నలిస్టుల సం క్షేమం కోసం టీయూడబ్ల్యూజే ప్ర త్యేక కార్యాచరణను తీసుకువస్తుం దని అన్నారు. జర్నలిస్టుల సంక్షే మం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీ సుకువచ్చి జర్నలిస్టులకు లబ్ధి చే కూరేలా టీయూడబ్ల్యూజే , ఎల్లప్పు డు ముందంజలో ఉంటుందని అ న్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కా ర్యవర్గ సభ్యులు పాష, దేవరకొండ డివిజన్ కోశాధికారి సముద్రాల వే ణు, డివిజన్ నాయకులు వాంకు నావత్ సుభాష్, ముసిని అంజన్, నరేష్, నారాయణ, గిరి, బిజిలి లింగం, నల్లగాసు నవీన్ యాదవ్, దర్శనం విష్ణు, ముత్యాలు, రమేష్ చారి, భాను, సాయి, పోలగోని సైదులు, నంద్యాల వెంకటేశ్వర్లు, రాందాస్, అలీ, అంజి, రాంబాబు నాయక్, శంకర్, సైదులు, గాజుల వినయ్, వర్కాల పాండు, గోవిందు ప్రసాద్, సతీష్, హుస్సేన్, వెంక టేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

ఓవ్వా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఘోరం.. ••రోగుల అన్నంలో పురుగులు కలకలం. •••ప్రాణం పోస్తారా..? ప్రాణాలు తీస్తారా..? ••కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలు. •••చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

కాసుల మత్తు… పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు..? *దర్జాగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న నిర్వాహకులు..! *ఒక్కొక్క క్వాటర్ పై 30 రూపాయలు వసూల్..? *మద్యం టెండర్లు అవకాశం రాకపోయినా.. ఆంధ్ర ప్రాంతం నుండి దక్కిన వారి వద్ద నుండి కొనుగోళ్లు..? *నిబంధనలకు విరుద్ధంగా కొన్న సాగుతున్న అక్రమాలు..? *బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు..? వారం వారం టార్గెట్లు.. * అధికార పార్టీ నేతలతో ఒప్పందం మేరకు పల్లెల్లో విస్తరిస్తున్న బెల్టు దోపిడీ..?

 నోటిఫికేషన్స్

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

 Share