
మన ప్రజావాణి స్టేట్ బ్యూరో//
ఫిర్యాదుదారుని గృహానికి సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి” అధికారికంగా సహాయం చేసినందుకు అతని నుండి రూ .20,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని తూముకుంట పురాపాలక కార్యాలయంలోని కంప్యూటరు ఆపరేటర్ – ఎ. శ్రావణ్ మరియు షామీర్ పేట వార్డ్ కార్యాలయంలోని బిల్ కలెక్టర్ – కె. రాంరెడ్డి.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
“ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును