*సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం*

*నల్గొండ జిల్లా ప్రతినిధి, జూన్ 13 (మన ప్రజావాణి)*:

చండూరు మండలం పరిధిలోని ధోనిపాముల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం లో భాగంగా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతనంగా చేరిన విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు జి సులోచన, గ్రామ విలేజ్ సెక్రటరీ అశోక్ రెడ్డి, ఉపాధ్యాయులు ఝాన్సీరాణి, అనిత, రజిత, అంగన్వాడి ఉపాధ్యాయులు తారక, నాగలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు, పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share