లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలను పీడిస్తున్న లంచగొండి అధికారులు

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలను పీడిస్తున్న లంచగొండి అధికారులు

పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చేందుకు ఉపాధ్యాయుడి వద్ద రూ.20 వేలు డిమాండ్ చేసిన ములుగు జిల్లా డీఈవో జీ. పాణిని మరియు జూనియర్ అసిస్టెంట్ టీ.దిలీప్ కుమార్

లంచం ఇవ్వకపోతే పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వమంటూ బెదిరించడంతో, ఆగ్రహంతో ఏసీబీకి ఫిర్యాదు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన ఉపాధ్యాయుడు

సంగారెడ్డి జిల్లా కొహీర్ మండలానికి చెందిన ఒక వ్యక్తి వాటర్ సర్వీసింగ్ సెంటర్ నిర్మాణం కోసం అనుమతి కోరగా, రూ.12 వేలు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి

బాధితుడి ఫిర్యాదు మేరకు లంచం తీసుకుంటున్న పంచాయతీ కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share