*భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు* *97000 సీజ్ చేసిన అధికారులు*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు*
*97000 సీజ్ చేసిన అధికారులు*

భీమదేవరపల్లి మండల ప్రతినిధి //మన ప్రజావాణి జూన్ 26

భీమదేవరపల్లి మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై పలువురు ఈ మధ్యకాలంలో అనుమానాలు వ్యక్తం చేయడంతో కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిపై జిల్లా రిజిస్ట్రార్ ఆదేశానుసారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ, డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా చెల్లించాల్సిన రుసుము కంటే ఎక్కువ చెల్లిస్తున్నారని సమాచారంతో తనిఖీ చేయగా డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర దాదాపు 97 వేల రూపాయలు పట్టుకున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం డాక్యుమెంట్ రైటర్స్ కార్యాలయంలోపలికి రాకూడదని, కానీ ఎస్ ఆర్ ఓ అనుమతితోనే తాము లోపలికి వచ్చినట్లు వారు తెలిపారని అన్నారు. సంబంధిత సభ్యులు సీజ్ చేసినట్లు, అలాగే కార్యాలయాన్ని తనిఖీ చేయగా 2023 – 24 డాక్యుమెంట్లు సమర్పించలేదని తెలిపారు. ఏ డాక్యుమెంటల్ రైటర్స్ ద్వారా ఫైల్ వస్తుందో వాళ్ల పేర్లు వాటిపై ఉన్నాయని ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని అన్నారు. సంబంధిత అధికారులపై అధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ప్రజలు మీ పనులకై అధికారులు వేధిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు సమాచారం అందించాలని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ఇన్స్పెక్టర్ ఎస్ రాజు, ఎల్ రాజు సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share