
మన ప్రజావాణి చొప్పదండి నియోజకవర్గం జూలై 02:
*ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి*
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామ శివారులో ప్రధాన మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల_వేములవాడ రహదారిపై ప్రయాణిస్తున్న దయ్యాల రాజ్ కుమార్. జడ గణేష్ మల్యాల పట్టానని చెందిన ఇద్దరు స్కూటీపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు .
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025