భర్తలను చంపుతున్న… భార్యలు…

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

భర్తలను చంపుతున్న… భార్యలు…!

•••••మళ్ళీ మరో కేసు… తెలుగు రాష్ట్ర ల్లో ఆగని భర్తల హత్యలు..?

•••అన్ని అక్రమ సంబంధం వల్లే మరణాలు.

•••తోడు ఉండాల్సిన భర్త గొంతుపై తొక్కుతున్న భార్యలు..?

బ్యూరో//మన ప్రజావాణి

ఈమధ్య భర్తలను, భార్యలు చంపుతున్న కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న విషయం నిత్యం సోషల్ మీడియా లో చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘటనలు మరువకముందే మళ్ళీ అలాంటిదే భర్తను కరెంట్ వైర్ తో చంపిన భార్య కేసు నెల్లూరు లో దాకలైంది. వివరాలు చూద్దాం. నెల్లూరు జిల్లా రావూరు కు చెందిన లేబాక శినయ్య, భార్య ధనమ్మ ఇద్దరు భార్య భర్తలు ధనమ్మ కు కళ్యాణ్ అనే వ్యక్తి తో వివాహేతర సంబంధం ఏర్పడింది. తరచూ వారిద్దరికీ శినయ్య అడ్డుపడడంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్లాన్ ప్రకారం ధనమ్మ,ప్రియుడు కళ్యాణ్ ఇద్దరు కలిసి కరెంటు వైర్తో శినయ్య గొంతు బిగించి చంపారు. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. నిత్యం ఇలాంటి ఘటనలు వివాహేతర సంబంధం వల్లే జరుగుతున్నాయని భర్తలు అడ్డువున్నారనే ఇంతటి ఘోరానికి పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఇలాంటి వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళల వల్లే ఈ సమాజానికి చెడ్డపేరు వస్తుందని తీవ్ర ఆరోపణలు వినపడుతున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share