న్యాయం చేయాలని తుర్కగూడెం – గ్రామ ప్రజలు*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*న్యాయం చేయాలని తుర్కగూడెం – గ్రామ ప్రజలు*

*నల్గొండ జిల్లా ప్రతినిధి, జూలై 26 (మన ప్రజావాణి)*:

నల్గొండ జిల్లా మునుగోడు మండలం తుర్కగూడెం గ్రామానికి చెందిన నిరుపేద ఎస్సీ దళిత కుటుంబాలకు చెందినవాళ్లము. గ్రామానికి చుట్టుపక్కల ఉన్న భూమిని మేము గత 40 సంవత్సరాల నుండి కబ్జా లో ఉన్నాము. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినారు. ఆ తర్వాత గ్రామకంటానికి ఉన్న ఇండ్ల జాగా ప్రభుత్వం వారు మోడల్, స్కూల్, హాస్పిటల్, హాస్టల్, గ్రౌండ్, పార్కు కొరకు తీసుకొని అభివృద్ధి చేస్తామని ఎస్సై, తాసిల్దారు, ఆర్డిఓ, సెక్టార్ అభివృద్ధిని అడ్డుకోకండి అని మాకు చెప్పి ఈ స్థలాన్ని మునుగోడు మండల కు చెందిన రైతులకు పంట సేద్యానికి కబ్జా చేసి వారికి ఇస్తున్నారు. వారు మాపై దౌర్జన్యం చేసి నాతో గొడవకు దిగి మమ్మల్ని గడ్డివాములు, కట్టెలు తీయండి అని బెదిరిస్తూ మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ మేము విత్తనాలు వేసుకోవాలని పంట పొలాలను సేద్యం చేసుకోవాలని మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారని తుర్కగూడెం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఇండ్ల కు సంబంధించిన భూమిని పంట సేద్యానికి కాకుండా ప్రభుత్వం సంబంధించిన మోడల్ స్కూల్, హాస్పిటల్, హాస్టల్, గ్రౌండ్, పార్క్, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చుట కొరకు వినియోగించుకోవాలి కానీ పంట సేద్యానికి మాత్రం ఇవ్వకూడదని తుర్కగూడెం గ్రామ ప్రజలకు అధికారులు, కలెక్టర్, ఎమ్మెల్యే, ఆర్డీవో, ఎంఆర్ఓ, మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో జి రమేష్, కె అంజయ్య, ఎ సైదులు, ఎం శ్రీశైలం, ఎం ముత్తయ్య, బి మల్లేష్, బి పారిజాత, లింగస్వామి, బి యాదగిరి, కే అంజయ్య, డి పద్మ, డి అశ్విని, ఎం స్వరూప, పార్వతమ్మ, ముత్తమ్మ, డి దుర్గయ్య, డి శ్రీను, డి శ్రీకాంత్, ఇ కృష్ణయ్య, కే గాలయ్య, కే శంకరయ్య, ఎం శంకరమ్మ, ఎం శ్రీశైలం, పరమేష్, రాములమ్మ, సరోజ, కే పద్మ, ఏ అలివేలు, అండాలు, బి హనుమంతు, ఎం మహేష్, డి కిరణ్ కుమార్, తదితరులు పాల్గొనడం జరిగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share