
నల్గొండ :
శాలిగౌరారం (మం) మాదారం స్టేజి వద్ద రోడ్ ప్రమాదం…
ఆగి ఉన్న ఆటోను వెనుక నుండి డీ కొట్టిన తుఫాన్ …..
అదుపుతప్పి మల్టీ కొట్టిన తుఫాన్…
తుఫాన్ బండిలో ఉన్న 14 మంది ప్రయాణికులు..
వారిలో ఒకరు మృతి , 13 మందికి గాయాలు …
క్షేత్ర గాత్రులను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు….
మహబూబాబాద్ గ్రామానికి చెందిన వాసులుగా గుర్తింపు …
ఈ ఘటనపై కేసు నమోదు చేసి
దర్యాప్తు చేస్తున్న పోలీసులు…..









