మన ప్రజావాణి ప్రతినిధి పై మిడిసిపడ్డ దోబి కాంట్రాక్టర్..! పాలమూరు అడ్డాలో నుండి.. ఖమ్మంలో ప్రతినిధిపై వీరంగమేస్తున్న వైనం..!!

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

మన ప్రజావాణి ప్రతినిధి పై మిడిసిపడ్డ దోబి కాంట్రాక్టర్..!

పాలమూరు అడ్డాలో నుండి.. ఖమ్మంలో ప్రతినిధిపై వీరంగమేస్తున్న
వైనం..!!

ఖమ్మం జిల్లా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో లాండ్రీ వ్యవహారంలో జరిగిన వ్యవహారంపై మన ప్రజావాణి సంచలన కథనాన్ని అందించిన సంగతి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ నేపథ్యంలోలాండ్రి వ్యవహారంలో సదరు కాంట్రాక్టర్ వివరణ కోరితే.. ప్రభుత్వ దవాఖానలో మంచినీళ్లు ఉన్నాయా.. మీకు ఎవరు ఇచ్చారు..? మీరెవరు అడగటానికి.. నీకేం హక్కు ఉన్నది.. అంతా నా ఇష్టం అంటూ ఎస్ఎం అసోసియేట్ కాంట్రాక్టర్ మన ప్రజావాణి స్టేట్ బ్యూరో ప్రతినిధి వీరభద్రంపై వీరంగం వేశారు. నీది ఏ పేపర్ నీకేం అవసరం అంతా నిబంధనల ప్రకారం ఉన్నాయో లేవో అడగటానికి మీరు ఎవరు విద్యుత్ బకాయిలు వసూలు చేయడానికి అధికారులు ఉన్నారు ప్రశ్నించడానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడానికి నీకేం హక్కు ఉంది అంటూ తెగ మిడిచిపడ్డారు.. అక్రిడేషన్ సమయంలో నీ అక్రిడేషన్ సంగతి తేలుస్తా అంటూ రాష్ట్రస్థాయిలో సమాచార పౌర సంబంధాల శాఖలో కూడా పలుకుబడి దండిగా ఉన్నట్లు దౌర్జన్యకాండ కు దిగటం పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ నోటీసులు లెక్కచేయకుండా ప్రవర్తిస్తున్న సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటారా లేక వదిలేస్తారా అంటూ ఖమ్మం జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share