అనంతగిరిలో గంజాయి ముఠా అరెస్ట్* *గంజాయిని సేవించడంతోపాటు ఇతరులకు విక్రయిస్తున్న వైనం* *నలుగురు నిందితులు అరెస్టు, పరారీలో ఇద్దరు నిందితులు* *కోదాడ రూరల్ సీ.ఐ కె ప్రతాప్ లింగం*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*అనంతగిరిలో గంజాయి ముఠా అరెస్ట్*

*గంజాయిని సేవించడంతోపాటు ఇతరులకు విక్రయిస్తున్న వైనం*

*నలుగురు నిందితులు అరెస్టు, పరారీలో ఇద్దరు నిందితులు*

*కోదాడ రూరల్ సీ.ఐ కె ప్రతాప్ లింగం*

అనంతగిరి ఆగస్టు 28 ( మన ప్రజావాణి ):

అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగలాయికోట గ్రామ శివారులో కృష్ణాపురం గ్రామానికి వెళ్ళు దారిలో గల పెరుమాల బండ వద్ద నిషేధిత గంజాయిని విక్రయిస్తూ, సేవిస్తుండగా గురువారం ఉదయం 9:30 సమయంలో అనంతగిరి పోలీసులు అరెస్టు చేశారు అనంతగిరి ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నేరస్తులు ఆరుగురు స్నేహితులు మరియు ఒకరికొకరు పరిచయస్తులు వీరు గంజాయి తాగడానికి అలవాటు అయ్యి గత కొన్ని రోజుల నుండి అక్రమంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో గంజాయిని త్రాగడంతో పాటు విక్రయించడానికి కూడా అలవాటు అయినారు ఇట్టి క్రమంలోనే ఆగస్టు 28వ తేదీన గురువారం ఉదయం సమయంలో నేరస్తుడైన మేళ్లచెరువు గ్రామానికి చెందిన ఓర్సు సాయిచరణ్, కోదాడ మండలం కాపుగల్లు గ్రామానికి చెందిన షేక్ అలీమ్ (ఎలియాస్ సన్నీ తండ్రి మదర్ సాహెబ్) మరియు మాలోతు సాయికుమార్ (ఏలియా సాయి తండ్రి లక్ష్మా)లను కలిసి చేరి 100 గ్రాముల గంజాయిని ఇచ్చి తన మోటార్ సైకిల్ పై వెళ్లి మొగలాయికోట గ్రామానికి వెళ్లి, ఆ గ్రామ శివారులో గల కిష్టాపురం గ్రామానికి వెళ్ళుదారిలో పెరుమాల బండ వద్ద చెందిన సోమసాయి (ఎలియాస్ సాయికృష్ణ తండ్రి సత్యనారాయణ) మరియు కాపుగల్లు గ్రామానికి చెందిన మక్కా భాస్కర్ తండ్రి వెంకటయ్యలను అమ్మి వారి వద్ద నుండి తలా వెయ్యి రూపాయలు తీసుకొని రమ్మని చెప్పగా అతని ఆదేశాల మేరకు వీరిద్దరూ మోటార్ సైకిల్ పై మొగలాయికోట గ్రామ శివారులో గల పేరుమల బండ వద్దకు వెళ్లి సోమసాయి( ఏలియాస్ సాయి కృష్ణ) మరియు మక్కా భాస్కర్లకు గంజాయిని అమ్మడానికి ప్రయత్నిస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు అనంతగిరి పోలీసు వారు మాటువేసి పట్టుబడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 200 గ్రాములు గంజాయిని,మోటార్ సైకిల్ ను, రెండు సెల్ ఫోన్ లను,2000 రూపాయలు లను మరియు గంజాయిని త్రాగడానికి ఉపయోగించే రెండు పేపర్ కవర్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది. ఇట్టి గంజాయి విలువ సుమారు 5000 రూపాయల వరకు ఉంటుందని పైన తెలిపిన నేరస్థులను కోర్టు నందు హాజరు పరచడం జరుగుతుందని కోదాడ రూరల్ సి ఐ కే ప్రతాప్ లింగం తెలిపారు అందులో ఇద్దరు నిందితులు పరారీ లో ఉన్నట్లు తెలిపారు వారి వివరాలు ఓర్సు సాయిచరణ్ మేళ్లచెర్వు, సోమహర్షవర్ధన్ అనంతగిరి వీరిద్దరూ పరారీలో ఉన్నారని తెలిపారు ఇట్టి స్పెషల్ టాస్క్ లో కోదాడ రూరల్ సీఐ కే ప్రతాప్ లింగం, అనంతగిరి ఎస్సై ఎం నవీన్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది అయిన రమేష్, నిరంజన్,ఏడుకొండలు మరియు సక్రు లు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

ఓవ్వా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఘోరం.. ••రోగుల అన్నంలో పురుగులు కలకలం. •••ప్రాణం పోస్తారా..? ప్రాణాలు తీస్తారా..? ••కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలు. •••చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

కాసుల మత్తు… పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు..? *దర్జాగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న నిర్వాహకులు..! *ఒక్కొక్క క్వాటర్ పై 30 రూపాయలు వసూల్..? *మద్యం టెండర్లు అవకాశం రాకపోయినా.. ఆంధ్ర ప్రాంతం నుండి దక్కిన వారి వద్ద నుండి కొనుగోళ్లు..? *నిబంధనలకు విరుద్ధంగా కొన్న సాగుతున్న అక్రమాలు..? *బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు..? వారం వారం టార్గెట్లు.. * అధికార పార్టీ నేతలతో ఒప్పందం మేరకు పల్లెల్లో విస్తరిస్తున్న బెల్టు దోపిడీ..?

 నోటిఫికేషన్స్

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

 Share