రాజన్న సిరిసిల్ల జిల్లాలో “రంకేలే స్తున్న “వడ్డీ వ్యాపారులు..! రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న వడ్డీ వ్యాపారుల అక్రమాలు..? సిరిసిల్ల పట్టణ చుట్టురా ఉన్న సామాన్యులే అతని లక్ష్యం *అచెం చల కుబేరుడు కి.. కొండంత అండగా నిలుస్తున్న ఆ అజ్ఞాతవాసులు.. ఎవరు.? ఖాళీ డ్రామ్ముల అమ్మే వ్యాపారికి .. కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది.

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

రాజన్న సిరిసిల్ల జిల్లాలో “రంకేలే స్తున్న “వడ్డీ వ్యాపారులు..!

రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న వడ్డీ వ్యాపారుల అక్రమాలు..?

సిరిసిల్ల పట్టణ చుట్టురా ఉన్న సామాన్యులే అతని లక్ష్యం

*అచెం చల కుబేరుడు కి.. కొండంత అండగా నిలుస్తున్న ఆ అజ్ఞాతవాసులు.. ఎవరు.?

ఖాళీ డ్రామ్ముల అమ్మే వ్యాపారికి .. కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది..?

*బాధితుల ఆరోపణలు ఆధారాలతో మన ప్రజావాణి వరుస కథనాలు మీకోసం…!

*వేములవాడ రాజన్న సాక్షిగా అక్రమాలకు అధికారులు చెక్ పెడతా రా..?

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పోలీస్ యంత్రంగం.. చొరవ తీసుకోవాలని బాధితులు… కోరుకుంటున్నారు…

స్టేట్ బ్యూరో మన ప్రజావాణి

*అధిక వడ్డీలు. అమాయకుల భూములను తాకట్టు పెట్టుకొని కొన్నిచోట్ల బంగారం నగలు పుస్తెలను అడ్డగోలుగా స్వాధీనం చేసుకుంటూ బడుగు జీవుల ప్రతాపం చూపుతున్న వడ్డీ వ్యాపారులపై మన ప్రజావాణి సమగ్ర సంచలన కథనం

ఎంత ఆపదైతే మాత్రం భూములు తనకా చేసుకోని అధిక వడ్డీలకు దందా లు చేస్తారా…?

కొన్నిచోట్ల భూములు తనకా రిజిస్ట్రేషన్ చేసుకుని మరికొన్ని చోట్ల బంగారం పుస్తెలతాడులు తనకా చేసుకోని పేద మధ్యతరగతి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతుందని విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది. పేరుకు నామమాత్రం వడ్డీ అని చెప్పేసి అప్పులు ఇచ్చి భూములు బంగారం తనఖా పట్టించుకోని పేద మధ్యతరగతి కుటుంబాలను చిన్న బిన్నం చేస్తున్న వ్యవహారం అది కూడా జిల్లా కేంద్రంగా జరగడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఆర్.బి.ఐ నిబంధన ప్రకారం వ్యాపారం చేస్తున్నారా చేయటం లేదా అనేది ప్రభుత్వ యంత్రాంగాలు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దీంట్లో కొన్ని శాఖల అధికారులు జోక్యం చేసుకొని సెటిల్మెంట్లు చేస్తున్నట్లు దీంతో పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన బడుగు జీవులు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మాక్రోఫైనాన్స్ మాయలో పడి ఎంతోమంది ప్రజలు అధిక వడ్డీలు చెల్లించలేక తనువులు సారిం చి నవేళ నేటి ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈ దుస్థితిపై బాధితులు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారా లేకుండా వదిలేస్తారా అనేది భవిష్యత్తులో తేలనున్నది

ఈ వ్యవహారంపై బాధితుల వద్ద ఉన్న డాక్యుమెంట్లు అగ్రిమెంట్లు లాంటి పూర్తి ఆధారాలతో.. మన ప్రజావాణి రెండో కథనంలో వేచి చూడండి….!

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

ఓవ్వా సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ఘోరం.. ••రోగుల అన్నంలో పురుగులు కలకలం. •••ప్రాణం పోస్తారా..? ప్రాణాలు తీస్తారా..? ••కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలు. •••చర్యలు తీసుకోవాలని రోగుల డిమాండ్. రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

కాసుల మత్తు… పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు..? *దర్జాగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న నిర్వాహకులు..! *ఒక్కొక్క క్వాటర్ పై 30 రూపాయలు వసూల్..? *మద్యం టెండర్లు అవకాశం రాకపోయినా.. ఆంధ్ర ప్రాంతం నుండి దక్కిన వారి వద్ద నుండి కొనుగోళ్లు..? *నిబంధనలకు విరుద్ధంగా కొన్న సాగుతున్న అక్రమాలు..? *బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు..? వారం వారం టార్గెట్లు.. * అధికార పార్టీ నేతలతో ఒప్పందం మేరకు పల్లెల్లో విస్తరిస్తున్న బెల్టు దోపిడీ..?

 నోటిఫికేషన్స్

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

 Share