భారీ ఘరానా మోసం కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో..! ఖమ్మం కి చేరిన పంచాయతీ..? సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో ఇల్లు ఉందట.. కోదాడలో కూడా..?

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

భారీ ఘరానా మోసం

కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో..!

ఖమ్మం కి చేరిన పంచాయతీ..?

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో ఇల్లు ఉందట.. కోదాడలో కూడా..?

మన ప్రజావాణి న్యూస్ డెస్క్

(హైదరాబాద్)

కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం గ్రామం కందిమల్ల బంజర చెందిన కట్ట శీను మెడికల్ రిప్రజెంట్ చేస్తూ,గొర్రెల లోను,ఇప్పిస్తానంటూ.
అoగోతు రంగా,రాజు గూడెం చెందిన అతనిని,పరిచయము చేసుకొని అతని తోటి అనుచరులు దగ్గర మాయ మాటలు,చెప్పివారిని,నమ్మబలికించి.దాదాపు 30 మంది దగ్గర ఒక్కొక్కరి నుంచి కనీసం 50 వెయ్యిలు 1.లక్ష 2.లక్షలు తీసుకొని సుమారు 26 లక్షలు వసూలు చేసి అక్కడి నుంచి ఖమ్మంకు పరారయ్యాడు.ఖమ్మంలో అతను నివసించే,ఇంటికి బాధితులు ఆంగోతు రంగ, భూక్య భువనేశ్వరి, గుగులోత్ తులసిశ, గుగులోత్ తరుణ్,భూక్య జ్యోతి,తేజావత్ కవిత భూక్య రాజేశ్వరి.అంగోతు లక్ష్మి కొమ్ము ప్రేమ్ కుమార్, రాయల నరసింహారావు అన్నెం,నాగిరెడ్డి,భూక్య శంకర్,శారద నిందితుడు ఇంటికి చేరగా నాకు ఖమ్మం లో ఇల్లు ఉంది ఇల్లు అమ్మి మీ డబ్బులు ఇస్తానంటూ నమ్మబలికిస్తూ వాయిదాలు వేసుకుంటూ పబ్బం,గడుపుతున్నాడు. అతనకు ఇల్లు ఉన్నదో లేదో అని బాధితులు రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి ఈసీ పరిశీలించగా అతను సంవత్సరం కిందట ఇల్లు అమ్మినాడని తెలిసినది. అతనిపై బాధితులు ఆగ్రహించి గొడవ చేయగా వారినుంచి,తప్పించుకొనుటకు మరొకసారి నాకు మేళ్లచెరువులో రెండో ఇల్లు ఉన్నది. అంటూ మారి యొక్కసారి తప్పించుకొనుటకు ప్రయత్నం చేయగా అతని మాయమాటలతో నిరసన చెందిన బాధితులు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ అతను తీసుకెళ్లగా ఆంధ్ర తిరువూరు నియోజకవర్గం చెందిన అతను కాబట్టి అతనిపై ఆంధ్రాలో ఎఫ్ ఐ ఆర్ చేయండి.అప్పుడు అతనిపై మేము చర్య తీసుకొని ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అతను అప్పగిస్తామంటూ. తెలంగాణ పోలీసులు వారికి నచ్చజెప్పి ఎటువంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు.

అయినప్పటికీ ఆంధ్ర ప్రాంతంలోని కూటమి ప్రభుత్వం హయాములో కూడా పలుమార్లు బాధితులు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. ఫోన్ లైన్ లో అందుబాటులో లేకుండా మధ్యవర్తులను సైతం మోసం చేయడంతో బాధితులు మోసం చేసిన సదరు వ్యక్తి నివాస గృహం ఖమ్మంలోని ఓ ప్రాంతానికి చేరుకొని ఆందోళన చేయడంతో స్పందించిన పోలీసులు రంగ ప్రవేశం చేసి అదుపులోకి తీసుకున్నట్లు బాధితులు ద్వారా తెలుస్తోంది
ఇప్పటికైనా ఆంధ్ర తెలంగాణ పోలీస్ అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share