ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని అప్పల నరసింహా పురం రెవిన్యూ పరిధిలో గుట్టల్లో ఫ్యాక్టరీల కాలుష్యం వలన చావు తప్ప మరో మార్గం లేదంటూ గొల్లుమన్న రైతులు.

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

స్టేట్ బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని
అప్పల నరసింహా పురం రెవిన్యూ పరిధిలో గుట్టల్లో ఫ్యాక్టరీల కాలుష్యం వలన చావు తప్ప మరో మార్గం లేదంటూ గొల్లుమన్న రైతులు.. ఆనాటి ప్రజావాణి కథనాలకు స్పందనగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కానీ నేటికీ రైతుల బాధితుల ఫిర్యాదులను చేసిన ఎంక్వయిరీలు పరపతి పలుకుబడి రాజకీయ అండదండలతో బుట్ట దాఖలు చేశారు.. ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు బాధితులు కోరుతున్న నేపథ్యం. వందలాదిగా మిమ్మల్ని గుట్టల్లో దాక్కొని.. దిన దిన గండం బతుకుతున్నట్లు పరిసర గ్రామాల రైతులు కూలీలు బాధితులు అంటున్నారు. సుమారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలో ఫారెస్ట్ భూమి 200 ఎకరాలు ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది.. ఆంధ్ర సరిహద్దులో అప్పల నరసింహపురం గుట్టల్లో రైతుల ఆకాంక్షలకు విరుద్ధంగా.. ప్రజల ఆరోగ్యం గుల్ల అవుతున్న సంబంధిత శాఖ అధికారులు చలనం లేకపోవడం అత్యంత దుర్మార్గమని రైతు సంఘాలు ప్రజా సంఘాలు హక్కుల సంఘాలు నిలదీస్తున్న నేపథ్యం.

రాస్తే ఏమవుతుంది..? అండదండలు పరపతి పలుకుబడి వ్యవస్థలను మేనేజ్ చేసాం అనే విధంగా వ్యవహారం నడుస్తోందని రైతులు బాధితులు కన్నీరు పర్యంతం అవుతున్న నేపథ్యం. పంటలు ఉన్న సమయంలో విచారణకు రాని అధికారులు పంటలు పూర్తయిన తర్వాత విచారణకు రావడం పట్ల ఆనాడే విమర్శలు వెల్లువెత్తాయి.. పలుమార్లు పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా లు గోషించినప్పటికీ నేటికీ రైతులకు భరోసా కల్పించలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. జల.వాయు భూమి కాలుష్యం అవుతూ వన్య ప్రాణులకు ప్రమాద భరితంగా మారిన పట్టించుకోని నేపథ్యంపై అసలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నమ్ముకున్న వ్యవసాయాన్ని ఉన్న కొద్దిపాటి భూములను సాగు చేసుకుంటూ కాలం వెళ్ల దీస్తున్న దుస్థితి పై మన ప్రజావాణి ప్రత్యేక కథనాలు నిరంతరాయంగా అందించడం జరుగుతోందని విజ్ఞప్తి చేస్తున్నాం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share