మట్టిలో తేమ.. నమ్మితే.. అనే పాటతో సినీ రంగంలో ఒక హైప్ క్రియేట్ చేసుకున్న పాట ఆ మండలంలో రబి ఖరీఫ్ సీజన్లో రైతులు మరియు కౌలు రైతుల ధాన్యమును ఆ శాఖ పరిధిలో మిల్లర్లు కొనుగోలు చేస్తున్న సందర్భంలో కోడుభాషగా ఉపయోగించి లక్షలాది రూపాయలు దండుకున్నట్లు ఆరోపణలు.

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

ఖమ్మం బ్యూరో ప్రతినిధి, మన ప్రజావాణి

మట్టిలో తేమ.. నమ్మితే.. అనే పాటతో సినీ రంగంలో ఒక హైప్ క్రియేట్ చేసుకున్న పాట ఆ మండలంలో రబి ఖరీఫ్ సీజన్లో రైతులు మరియు కౌలు రైతుల ధాన్యమును ఆ శాఖ పరిధిలో మిల్లర్లు కొనుగోలు చేస్తున్న సందర్భంలో కోడుభాషగా ఉపయోగించి లక్షలాది రూపాయలు దండుకున్నట్లు ఆరోపణలు.. తాజాగా టాస్క్ ఫోర్స్ దాడిలో భారీ ఎత్తున పిడిఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు అధికారులు అవి రేషన్ బియ్యం మా లేక ఇతర బియ్యం అంటూ తర్జనభజన పడుతూ పరీక్షలు చేస్తున్నారు . సందట్లో స్టడీ మియా అన్నట్లుగా రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మీదకు తెలుస్తోంది.

ఆనాడు ఖరీఫ్ సీజన్లో రైతులు విల్లు సామర్థ్యం కంటే ఎక్కువ ధాన్యం తీసుకొస్తున్నారు.. మమ్మల్ని ఏం చేయమంటారు .. మా రేటు ఇంతే.. అంటూ కొర్రీలు పెట్టారు వ్యవహారం తెలిసిందే మన ప్రజావాణిలో అనేక వార్తా కథనాలు వచ్చిన సంగతి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు అధికారులకు విధితమే.. కానీ ప్రభుత్వ లక్ష్యానికి భిన్నంగా సన్నబియాన్ని కొనుగోలు చేసి వ్యాపారం కోసమా.. సన్న బియ్యం కొనుగోలు చేయమని చెప్పిన వ్యాపారులు ఎవరు ఉన్న పాత్రధారులు ఎవరు. ? అంత భారీ మొత్తంలో ఆ మిల్లులో పేదల బియ్యం నిల్వ చేశారు.. సీఎంఆర్ రైస్ ఉన్న మిల్లులు అదే తీరు.. లేని మిల్లులు ఇంకా అంతకంటే ఎక్కువనా..?

లోకల్ నిఘాసంస్థలు.. రెవెన్యూ సివిల్ సప్లై అధికారుల కనుసైగల్లో ఉనికిపాట్లు పడుతున్నారా..?

మెరుపు దాడి సంచలనం కలిగించిందా..?

బి త్తర పోయిన ఆ శాఖ అధికారులు..? ఇంతకీ ఆ బిల్లుకు రేషన్ బియ్యం సప్లై చేసిన డీలర్లపై వ్యాపారులపై బిల్లు యజమానులపై చర్యలు ఉంటాయా?.?

సూర్యాపేట జిల్లాలో రేషన్ దందాపై ఉక్కు పాదం మోపిన విధంగా వ్యవహరించాలని కోరుతున్న ప్రజా సంఘాలు..?

అయినప్పటికీ ఇప్పటికైనా మిల్లర్లపై రేషన్ డీలర్ల పై చర్యలు ఉంటాయా అంటూ పలు అనుమానాలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share