అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వివేక్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి బిజెపి మండల అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వివేక్

కుటుంబానికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి

బిజెపి మండల అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్

హుస్నాబాద్ అక్టోబర్ 15÷

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల శివారులోని జిల్లెల గడ్డ గ్రామంలో ఈనెల 7న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సానాదుల వివేక్ మృతికి సంబంధించి ఈరోజు హుస్నాబాద్ మండల బిజెపి నాయకులు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించి ప్రమాద పరిస్థితిపై ప్రిన్సిపాల్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రమాదం ఎలా జరిగింది అని అడిగి మృతి చెందిన వివేక్ కుటుంబానికి న్యాయం చేస్తున్నారా లేదా అని ప్రిన్సిపల్ను ప్రశ్నించారు అయితే బిజెపి మండల అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్ మాట్లాడుతూ మరణించిన వివేక్ మృతిపై విచారణ కమిటీ తొందరగా చర్యలు చేపట్టాలని దోషులు ఎవరు నిర్ధారించుకొని విచారణ వేగవంతం చేయాలని కోరారు అంతేకాకుండా మృతి చెందిన వివేక్ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మరియు ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలని కోరారు అంతేకాకుండా ప్రిన్సిపాల్ ను ఉపాధ్యాయులను బాధ్యతతో పని చేయాలని మరియు పిల్లలను తమ పిల్లల వలె చూసుకొని వారి మంచి చెడులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మండల బిజెపి అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్ మాజీ బీజేపీ మండల అధ్యక్షుడు వెల్దండ రాజేంద్రప్రసాద్ గిరిజన మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు నునావత్ మోహన్ నాయక్ మాజీ ఎంపీటీసీ కుంట మల్లయ్య పూజారి కృష్ణయ్య శ్రీనివాస్ బొల్లి సుధాకర్ గుజ్జల బాలరాజు పుట్ట కొమురయ్య నేరుగు రవీందర్ వంగ శ్రీనివాస్ రెడ్డి రాముల నాయక్ తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share