అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వివేక్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి బిజెపి మండల అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వివేక్

కుటుంబానికి 50 లక్షల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి

బిజెపి మండల అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్

హుస్నాబాద్ అక్టోబర్ 15÷

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల శివారులోని జిల్లెల గడ్డ గ్రామంలో ఈనెల 7న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సానాదుల వివేక్ మృతికి సంబంధించి ఈరోజు హుస్నాబాద్ మండల బిజెపి నాయకులు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించి ప్రమాద పరిస్థితిపై ప్రిన్సిపాల్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రమాదం ఎలా జరిగింది అని అడిగి మృతి చెందిన వివేక్ కుటుంబానికి న్యాయం చేస్తున్నారా లేదా అని ప్రిన్సిపల్ను ప్రశ్నించారు అయితే బిజెపి మండల అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్ మాట్లాడుతూ మరణించిన వివేక్ మృతిపై విచారణ కమిటీ తొందరగా చర్యలు చేపట్టాలని దోషులు ఎవరు నిర్ధారించుకొని విచారణ వేగవంతం చేయాలని కోరారు అంతేకాకుండా మృతి చెందిన వివేక్ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మరియు ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలని కోరారు అంతేకాకుండా ప్రిన్సిపాల్ ను ఉపాధ్యాయులను బాధ్యతతో పని చేయాలని మరియు పిల్లలను తమ పిల్లల వలె చూసుకొని వారి మంచి చెడులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మండల బిజెపి అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్ మాజీ బీజేపీ మండల అధ్యక్షుడు వెల్దండ రాజేంద్రప్రసాద్ గిరిజన మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు నునావత్ మోహన్ నాయక్ మాజీ ఎంపీటీసీ కుంట మల్లయ్య పూజారి కృష్ణయ్య శ్రీనివాస్ బొల్లి సుధాకర్ గుజ్జల బాలరాజు పుట్ట కొమురయ్య నేరుగు రవీందర్ వంగ శ్రీనివాస్ రెడ్డి రాముల నాయక్ తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share