*బి సి బంద్ కి సంపూర్ణ మద్దతు* *బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ బీసీ బందులో భాగస్వామ్యం* *నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 18 (మన ప్రజావాణి)*:

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*బి సి బంద్ కి సంపూర్ణ మద్దతు*

*బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ బీసీ బందులో భాగస్వామ్యం*

*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 18 (మన ప్రజావాణి)*:

శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బీసీ 42 శాతం రిజర్వేషన్ 9 వ షెడ్యూల్లో చేర్చాలని జరుగుతున్న బీసీ బందు కి సంపూర్ణ నైతిక మద్దతు ప్రకటించిన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా చండూరు మండలం ధర్మ సమాజ్ పార్టీ మండల కమిటీ సంపూర్ణ మద్దతుతో మండల బీసీ సంఘాలు & అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలో శాంతియుతంగా బంద్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి నేరెళ్ల లింగాయన్ మాట్లాడుతూ బీసీ లకు 42% రిజర్వేషన్స్ లొ చేర్చాలని మా పార్టీ శ్రేణులంతా బందు లో పాల్గొనడం జరిగింది, బీసీల గుండే ఘోష అఘోషను రగిలించిన వారిగా నిరసన బందు లో మేము భాగస్వామ్యం కావడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా పార్లమెంటులో సమస్యని 9 వ షెడ్యూల్లో చేర్చి పరిష్కరించాలని పరిష్కరించని యెడల ఈ పోరాటంలో ఏ రాజకీయ పార్టీ కలిసి రాదు ఆ పార్టీల్ని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమికొట్టి కొడతామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి సి సంఘాల నాయకులు మధు గౌడ్, జగన్నాధం గౌడ్, మహ్మద్ హఫ్రొజ్, జావీద్, చండూరు మండల అధ్యక్షులు శంకర్, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, ఉపాధ్యక్షులు సుమన్, కార్యదర్శి రాజేష్, మండల నాయకులు మహేష్, వెంకటేష్, శంకర్, స్వామి లు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share