*బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్లమెంట్ లో చట్టం చేయాలి* *నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 18 (మన ప్రజావాణి)*: బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్లమెంటులో చట్టం చేసి 9 వ షెడ్యూల్డ్ లో చేర్చాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి లింగయన్ మహారాజ్ అన్నారు. శనివారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం, డి.ఎస్.పి ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ చండూరు బస్టాండు నుండి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా బిజెపి అడ్డుకుంటుందని ఆయన అన్నారు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఏకగ్రీవంగా ఆమోదించి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని ఆరు నెలలైనా కేంద్రం స్పందించలేదని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్ ను ఆమోదించి గవర్నర్ కు పంపిస్తే దాన్ని కూడా కేంద్రానికి పంపించారని, రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో9ని విడుదల చేసిందన్నారు. ఆ జీవో పై హైకోర్టు స్టే విధించిందని, ఆ స్టేను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆ పిటిషన్ ను తిరస్కరించిందన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉందని, బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత బిజెపి పార్టీ పైనే ఉందన్నారు. అనంతరం చండూరు మండల కేంద్రంలో వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు మొగుదాల వెంకటేశం, బిసి, ఎస్సీ, ఎస్ టి – జేఏసీ నాయకులు వెంకటేష్, జగన్నాధం గౌడ్, చిట్టి మల్ల లింగయ్య, ధర్మ సమాజ్ పార్టీ చండూరు మండల అధ్యక్షులు శంకర్ మహారాజ్, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, ఉపాధ్యక్షులు, సుమన్, రాజేష్, కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం, రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, బల్లెం స్వామి, కృష్ణయ్య, నాగేష్, రాజు, డీఎస్పీ నాయకులు మహేష్, వెంకటేష్, స్వామి, శంకర్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు సాయం కృష్ణయ్య, నాగరాజు, నగేష్, లింగస్వామి, కొట్ట రమేష్, రామ్మూర్తి, శేఖర్, అంజయ్య, చిరంజీవి, యాదయ్య, అంజి, నరేష్, గిరి, తదితరులు పాల్గొన్నారు.

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

**బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్లమెంట్ లో చట్టం చేయాలి*

*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 18 (మన ప్రజావాణి)*:

బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్లమెంటులో చట్టం చేసి 9 వ షెడ్యూల్డ్ లో చేర్చాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి లింగయన్ మహారాజ్ అన్నారు. శనివారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం, డి.ఎస్.పి ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ చండూరు బస్టాండు నుండి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా బిజెపి అడ్డుకుంటుందని ఆయన అన్నారు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఏకగ్రీవంగా ఆమోదించి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని ఆరు నెలలైనా కేంద్రం స్పందించలేదని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్ ను ఆమోదించి గవర్నర్ కు పంపిస్తే దాన్ని కూడా కేంద్రానికి పంపించారని, రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో9ని విడుదల చేసిందన్నారు. ఆ జీవో పై హైకోర్టు స్టే విధించిందని, ఆ స్టేను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆ పిటిషన్ ను తిరస్కరించిందన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉందని, బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత బిజెపి పార్టీ పైనే ఉందన్నారు. అనంతరం చండూరు మండల కేంద్రంలో వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు మొగుదాల వెంకటేశం, బిసి, ఎస్సీ, ఎస్ టి – జేఏసీ నాయకులు వెంకటేష్, జగన్నాధం గౌడ్, చిట్టి మల్ల లింగయ్య, ధర్మ సమాజ్ పార్టీ చండూరు మండల అధ్యక్షులు శంకర్ మహారాజ్, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, ఉపాధ్యక్షులు, సుమన్, రాజేష్, కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం, రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, బల్లెం స్వామి, కృష్ణయ్య, నాగేష్, రాజు, డీఎస్పీ నాయకులు మహేష్, వెంకటేష్, స్వామి, శంకర్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు సాయం కృష్ణయ్య, నాగరాజు, నగేష్, లింగస్వామి, కొట్ట రమేష్, రామ్మూర్తి, శేఖర్, అంజయ్య, చిరంజీవి, యాదయ్య, అంజి, నరేష్, గిరి, తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు 42% రిజర్వేషన్లపై పార్లమెంటులో చట్టం చేసి 9 వ షెడ్యూల్డ్ లో చేర్చాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి లింగయన్ మహారాజ్ అన్నారు. శనివారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం, డి.ఎస్.పి ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ చండూరు బస్టాండు నుండి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా బిజెపి అడ్డుకుంటుందని ఆయన అన్నారు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఏకగ్రీవంగా ఆమోదించి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని ఆరు నెలలైనా కేంద్రం స్పందించలేదని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్ ను ఆమోదించి గవర్నర్ కు పంపిస్తే దాన్ని కూడా కేంద్రానికి పంపించారని, రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో9ని విడుదల చేసిందన్నారు. ఆ జీవో పై హైకోర్టు స్టే విధించిందని, ఆ స్టేను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆ పిటిషన్ ను తిరస్కరించిందన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉందని, బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత బిజెపి పార్టీ పైనే ఉందన్నారు. అనంతరం చండూరు మండల కేంద్రంలో వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు మొగుదాల వెంకటేశం, బిసి, ఎస్సీ, ఎస్ టి – జేఏసీ నాయకులు వెంకటేష్, జగన్నాధం గౌడ్, చిట్టి మల్ల లింగయ్య, ధర్మ సమాజ్ పార్టీ చండూరు మండల అధ్యక్షులు శంకర్ మహారాజ్, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, ఉపాధ్యక్షులు, సుమన్, రాజేష్, కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం, రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, బల్లెం స్వామి, కృష్ణయ్య, నాగేష్, రాజు, డీఎస్పీ నాయకులు మహేష్, వెంకటేష్, స్వామి, శంకర్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు సాయం కృష్ణయ్య, నాగరాజు, నగేష్, లింగస్వామి, కొట్ట రమేష్, రామ్మూర్తి, శేఖర్, అంజయ్య, చిరంజీవి, యాదయ్య, అంజి, నరేష్, గిరి, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share