*రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బీసీల పై చూపెడుతున్న కపట ప్రేమ ను విడనాడాలి* *బీసీల 42% రిజర్వేషన్ రాష్ట్ర బంద్* *మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లా వెంకటేష్ మాదిగ*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బీసీల పై చూపెడుతున్న కపట ప్రేమ ను విడనాడాలి*

*బీసీల 42% రిజర్వేషన్ రాష్ట్ర బంద్*

*మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లా వెంకటేష్ మాదిగ*

*ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ముదిగొండ వెంకటేశ్వర్లు మాదిగ*

*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 18 (మన ప్రజావాణి)*:

శనివారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ బంధు కార్యక్రమానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించిది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ బీసీలకు దక్కాల్సిన న్యాయమైన 42 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేసి తీరాలి, ఎవరి జనాభా ఎంతో వారికంత వాటా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని మాదిగ రిజ్వేషన్ పోరాట సంఘం పూర్తి మద్దతు చేస్తుంది. శనివారం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటిస్తున్నది అటు కేంద్ర ప్రభుత్వం మద్దతు ప్రకటిస్తున్నది మరి ఇక్కడ బీసీలకు న్యాయం చేయాల్సిందే. ఓసీలకు 10 శాతం రిజర్వేషన్లు బిల్లు పాస్ చేసిన కేంద్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో ప్రకటించాలని అన్నారు. అదే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగానే బీసీలకు న్యాయం చేయాలని ఉంటే అఖిలపక్ష పార్టీలను కేంద్రానికి వెళ్లి ఎందుకు ఒప్పించ కూడదు అని ప్రశ్నించారు, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బీసీలకు రిజర్వేషన్లు రాకుండా చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గొల్ల కురుమ డోల్ దెబ్బ రాష్ట్ర చైర్మన్ మలిగా యాదయ్య, ఎమ్మార్పీఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు నారపాక అంజనేయులు మాదిగ, ఉప అధ్యక్షులు అన్నెపాక శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ కనగల్ మండల అధ్యక్షుడు జిల్లా శోభన్ మాదిగ, మహనీయుల పొలిటికల్ సంఘం కనగల్ మండల అధ్యక్షుడు అనిమల్ల స్వామి, ఉప అధ్యక్షులు అనిమల్ల మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share