నేలకొండపల్లి ముదిగొండ మండలంలో అనుమతి కలిగిన దుకాణాలు కొన్ని…! తూనికలు కొలతలు శాఖ.. స్థానిక తాహసిల్దార్ నేలకొండపల్లి ముదిగొండ ఆధ్వర్యంలో పర్యవేక్షణలు శూన్యం

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

నేలకొండపల్లి ముదిగొండ మండలంలో

అనుమతి కలిగిన దుకాణాలు కొన్ని…!

తూనికలు కొలతలు శాఖ.. స్థానిక తాహసిల్దార్ నేలకొండపల్లి ముదిగొండ ఆధ్వర్యంలో పర్యవేక్షణలు శూన్యం

ప్రమాదం జరిగితే.. పై ఆదేశాల మేరకు సమాచారం ఆధారంగా విధులు నిర్వహిస్తాం అంటూ కొందరు సిబ్బంది ఉద్యోగుల వివరణ

ఫైర్ ఎస్ ఐ.. నేలకొండపల్లి ముదిగొండ నేలకొండపల్లి విధుల నిర్వహణ

. భారీగా అమ్మకాలు జరుపుతున్న స్టాకులు పెట్టిన పట్టించుకోరా..?

ఖమ్మం బ్యూరో ప్రతినిధి, మన ప్రజావాణి

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పట్టించుకోవటం లేదనే ఆరోపణలు నే లకొండపల్లి ముదిగొండ మండలాల వ్యాప్తంగా ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై నేలకొండపల్లి ముదిగొండ ఫైర్ ఎస్సైను ఎవరన్నా ఫోన్ ఎందుకు ప్రయత్నించగా స్పందించకపోవడం విశేషం.. ఇదే విషయాన్ని వాట్స్అప్ ద్వారా పంపించిన గానీ స్పందన కరువు. 100 కేజీల లోపు వందల కేజీల మందు గుండు సామాగ్రి అమ్మకాలు. అనుమతులు సిండికేట్ దందా. జాడ లేని కొలతల అధికారులు విచ్చలవిడిగా కౌంటర్లు అంతిమ లక్ష్యం అధిక రేట్లకు టపాసులు అమ్మి ధన ఆర్జనే ప్రధాన లక్ష్యం పండగపూట విచ్చలవిడిగా నిలువు దోపిడీ చేస్తున్న పట్టించుకోని యంత్రాంగా లు… మన ప్రజావాణి చేతికి చిక్కిన ఆధారాలు..!

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share