అక్టోబర్ 25 న చిట్యాల మండల కేంద్రంలో జరుగు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి* *చౌగని సీతారాములు జిల్లా కార్యదర్శి నల్లగొండ* *నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 20 (మన ప్రజావాణి)

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*అక్టోబర్ 25 న చిట్యాల మండల కేంద్రంలో జరుగు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి*

*చౌగని సీతారాములు జిల్లా కార్యదర్శి నల్లగొండ*

*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 20 (మన ప్రజావాణి)*:

సోమవారం కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశం నల్లగొండలోని వృత్తిదారుల కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి హాజరైన సంఘం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఈనెల 25 న చిట్యాల మండల కేంద్రంలో జరుగు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో రోజురోజుకు అనేక మార్పులు జరుగుతున్నాయని కల్లుగీత వృత్తిలో కూడా ఆధునికరం తీసుకురావాలని అందుకు ప్రభుత్వాలు పూనుకోవాలని అన్నారు. జిల్లాలో తాటి ఈత చెట్ల సంపద ఉన్నదని ఈ జిల్లాలో 25 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని అన్నారు. ప్రకృతి ప్రాణయం మీరా ఆరోగ్యానికి ఎంతో మంచిదని తాటి ఈత చెట్ల ద్వారా అనేక ఉత్పత్తులు ఉన్నాయి అని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని డిమాండ్ చేశారు సొసైటీలు వీచే వారికి చెట్టు పథకం పెన్షన్ చెట్ల పెంపకానికి భూమి మీరా కేప్ ప్రమాద నిర్వహణకు సేఫ్టీ కిట్లు లాంటి కొన్ని సమస్యలు సాధించుకున్నామని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయుటకై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పామునుగుండ్ల అచ్చాలు, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వేములకొండ పుల్లయ్య, ఉప్పల గోపాలు, కొప్పుల అంజయ్య, సహాయ కార్యదర్శి లింగస్వామి, జేరుపోతుల ధనంజయ్, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share