*ఎన్ ఎస్ ఎస్ ప్రతేక్య శిబిరం* *ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 20 (మన ప్రజావాణి)*:

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*ఎన్ ఎస్ ఎస్ ప్రతేక్య శిబిరం* *ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు*

*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 20 (మన ప్రజావాణి)*:

సోమవారం ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శిబిరం లో నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, వాలంటీర్లు నర్సింగ్ భట్ల, చెన్నూగూడెం పాతూరు లో స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చెన్నూగూడెం గ్రామంలో వాలంటీర్లు ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా స్వచ్చ భారత్ ర్యాలీ నిర్వహించడం జరిగింది పరిశుభ్రత పాటించాలని. శుభ్రత లేకపోవడం వలన కలిగే నష్టాలు. బాల్య వివాహల పైనా గ్రామం లోని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్థానిక ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచ్ శ్రీలత జంగయ్య కళాశాల ప్రిన్సిపాల్ అండ్ చైర్మన్ టి. సుధారాణి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ టి.అనిత, యం.గోవర్ధన్ ఎ. రాణి స్థానిక ప్రజాప్రతినిధులు అంజయ్య, నరేష్, కొండల్, డా. సిహెచ్.బిక్షపతి, రజిత, టి. స్వామి, వెంకట్ రెడ్డి, జాఫర్, మధుసూదన్ రెడ్డి, అనంతరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share