పెండింగ్ బడ్జెట్ బిల్లుల విడుదలకు మోక్షం లభించేనా…?

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

పెండింగ్ బడ్జెట్ బిల్లుల విడుదలకు మోక్షం లభించేనా…?
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించిన గత ఆర్థిక సంవత్సరం 2024 25 చివరి ప్రైమాసికం జనవరి నుండి ఈ ఆర్థిక సంవత్సరం 2025 26 మూడవ త్రైమాసికం అక్టోబర్ నెల వరకు బడ్జెట్ కు సంబంధించిన కార్యాలయాల ఖర్చులు మరియు ఇతర ఖర్చులకు సంబంధించిన బడ్జెట్ బిల్లులు ఇంతవరకు కనీసం 50 వేల వరకు అయినా పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయకపోవడం బహుశా ఇదే మొదటిసారి గతం ఎప్పుడు ఇలాంటి పరిస్థితి నెలకొల్ప బడలేదు ఆర్థిక శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు వెంటనే స్పందించి 50 వేల వరకు ఉన్న పెండింగ్ బడ్జెట్ బిల్లులను వెంటనే విడుదల చేసి షాపు యజమానులకు మరియు ఉద్యోగ ఉపాధ్యాయ మరియు ఇతర శాఖలకు సంబంధించిన అధికారులకు ఉపశమనం కలిగించగలరని కోరుతున్నారు గత పది నెలల నుండి పెండింగ్ బడ్జెట్ బిల్లులను విడుదల చేయకపోవడం చాలా శోచనీయం దయచేసి ఇప్పటికైనా ఆర్థిక శాఖ అధికారులు అర్థం చేసుకొని పెండింగ్ బడ్జెట్ బిల్లులు కనీసం 50 వేల వరకు ఉన్న వాటిని విడుదల చేయాలని కోరుతున్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share