మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి బలవంతంగా పెళ్లి చేసుకోని అత్యాచారం చేసిన కేసులో నిందితునికి 32 ఏళ్ల జైలు, 75 వేల జరిమాన*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి బలవంతంగా పెళ్లి చేసుకోని అత్యాచారం చేసిన కేసులో నిందితునికి 32 ఏళ్ల జైలు, 75 వేల జరిమాన*

*నల్గొండ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 22 (మన ప్రజావాణి)*:

నల్లగొండ పట్టణం పానగల్ కి చెందిన గురజాల చందు తండ్రి రాజు,15 సంవత్సరాల మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా పెళ్లి చేసుకొని శారీరకంగా వాడుకున్న తరువాత వదిలేసిన ఘటన పై నల్లగొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నిందితుడి పైన క్రైమ్.నెంబర్. 270/2022 ఎస్సీ. నెంబర్.230/2022 యు/ఎస్ 366, 376(2)(ఎన్)(i)(3) ఐపిఎస్ & సెక్షన్ 5(I) ఆర్ /డబ్ల్యూ 6 ఆఫ్ ఫోక్సో యాక్ట్ -2012 & సెక్షన్.9 ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రోహిబిటెషన్ యాక్ట్-2006 క్రింద కేసు నమోదు చేసి విచారణ అనంతరం కోర్టులో ఛార్జ్ సీట్ దాఖలు చేయగా బుధవారం ఎడిజె-II కమ్ ఎస్సీ/ఎస్టీ కోర్టు & అత్యాచారం, ఫోక్సో కేసుల కోర్ట్ నిందితునికి దోషిగా నిర్ధారించి, పోక్సో యాక్ట్ క్రింద 20 సంవత్సరాలు, 25 వేల జరిమాన. సెక్షన్ 366 ఐపిఎస్ క్రింద 10 సంవత్సరాల జైలు 25 వేల రూపాయల జరిమాన. బాల్య వివాహ నిషేధ చట్టం కింద 2 సంవత్సరాల జైలు 25 వేల జరిమానా. మొత్తం కలిపి 32 సంవత్సరాల జైలు 75 వేల రూపాయల జరిమాన బాధితురాలికి డి ఎస్ ఎల్ ఎ ద్వారా 10 లక్షల రూపాయలు పరిహారం అందించాలని తీర్పు వెలువడించిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో సరి అయిన సాక్ష్యదారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు సమర్పించి నిందితునికి శిక్ష పడే విధంగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అలాగే ప్రాసెక్యూషన్ కు సహకరించిన కె.శివరాం రెడ్డి నల్గొండ డిఎస్పీ, రాఘవ రావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎస్సై సైదులు టు టౌన్ పోలీస్ స్టేషన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వేముల రంజిత్ కుమార్, సిడిఒ సుమన్, లీగల్ ఆఫీసర్ బరోసా సెంటర్ కె.కల్పన, లైజెన్ అధికారులు పి. నరేందర్, ఎన్. మల్లికార్జున్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share