స్టాక్స్ ఐపీఓ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ప్రజలను మోసం చేసిన నిందితుడి అరెస్ట్

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

స్టాక్స్ ఐపీఓ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ప్రజలను మోసం చేసిన నిందితుడి అరెస్ట్

కొమ్మురం బీం ఆసిఫాబాద్ జిల్లా
సిర్పూర్ నియోజకవర్గం
కాగజ్ నగర్ పట్టణం
తేదీ :05-07-2025 తేదీన కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దారుడు తెలిపిన ప్రకారం స్టాక్స్ ఐపీఓ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఒక వ్యక్తి వాట్సాప్ గ్రూప్ సృష్టించి, అందులో 108 మందిని చేర్చి పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేసినట్టు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కాగజ్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఇందులో బాధితుడు 26 ట్రాన్సాక్షన్స్ ద్వారా 76,50,000 డబ్బును స్టాక్స్ పేరుతో ఇన్వెస్ట్ చేశాడు
జిల్లా ఎస్పీ శ్రీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, కాగజ్‌నగర్ టౌన్ సీఐ పోలీస్ సిబ్బంది డి ఫోర్ సి బృందం సమన్వయంతో సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు.
విచారణలో నిందితుడు ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేసి, పెద్ద మొత్తంలో డబ్బులు రాబట్టినట్టు తేలింది. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
నిందితుడి వివరాలు
1) అశోక్ కుమార్
క్రియేట్ చేసినటువంటి గ్రూపుల పేర్లు
1) వర్మాస్ బుక్ డిస్కషన్ 2)అలయన్స్ గ్రూప్ లలో 108 మందిని జాయిన్ చేశాడు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.
స్టాక్స్ ఐపిఓ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అడ్మిన్ అయినా నిందితున్ని గుర్తించడానికి కృషిచేసిన డి ఫోర్ సి బృందానికి ,కాగజ్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ ప్రేమ్ కుమార్ , ఎస్సై సుధాకర్ పోలీస్ సిబ్బందికి సైబర్ క్రైమ్ బృందానికి అభినందనలు తెలిపారు.
జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపీఎస్ గ ప్రజలకు ఇచ్చే సూచనలు
సోషల్ మీడియాలో పెట్టుబడుల పేరుతో వచ్చే ఆఫర్లను నమ్మవద్దు.
అపరిచితులు క్రియేట్ చేసినటువంటి ఎటువంటి గ్రూపులలో ఉండకూడదు.
ఆన్లైన్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కేవలం అధికారిక ధృవీకృత ప్లాట్ ఫామ్స్ఉపయోగించాలి.
వ్యాపారస్తులు బ్యాంకు ఖాతా లిమిట్స్ పెంపు వల్ల ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని హెచ్చరించారు సైబర్ మోసాలకు గురైతే వెంటనే1930 నంబర్ కి కాల్ చేయండి లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలి అని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share