నిరుపేద కుటుంబాలను నడ్డి విరుస్తున్న ఎలక్ట్రిసిటీలైన్మెన్ సురేష్ జమ్మికుంట అక్టోబర్ 28 (ప్రజావాణి)

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

నిరుపేద కుటుంబాలను నడ్డి విరుస్తున్న ఎలక్ట్రిసిటీలైన్మెన్ సురేష్

జమ్మికుంట అక్టోబర్ 28 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో నిరుపేద కుటుంబమైన ఆనివార్య కారణాల వల్ల ఇంటి యజమాని ఇబ్బందులకు గురికావడంతో కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితిలో వెంకటస్వామి అనే కన్జ్యూమర్ ఎలక్ట్రిసిటీ మీటర్ నెంబర్ 6002 నరేష్ లైన్మెన్ వచ్చి కరెంటు కట్ చేస్తాం అనడంతో మరి అప్పు చేసి
కరెంట్ బిల్లు కడతానని చెప్పి 11500 బిల్లు బకాయి ఉండగా కరెంటు ఆఫీస్ కి పోయి బిల్లు కడదామనే సరికి ఆఫీసు బంద్ ఉన్నది లైన్మెన్ నరేష్ నాకు ఇవ్వండి నేను కడతాను రేపు పొద్దున అని చెప్పడంతో కన్జ్యూమర్ లైన్ మెన్ నరేష్ 7500 రూపాయలు ఫోన్ పే ద్వారా నగదు 2000 రూపాయలు తేదీ జూలై 31 2025 రోజున ఇవ్వడం జరిగింది కానీ నరేష్ మాత్రం ఆఫీసులో కరెంటు బకాయి ఒక వెయ్యి రూపాయలు మాత్రమే కట్టడం జరిగినది కొన్ని రోజుల తర్వాత ఎలక్ట్రిసి అధికారులు వచ్చి మీ బిల్లు అధికంగా ఉన్నది కరెంటు కట్ చేస్తానని అనడంతో భయాందోళనకు గురై న కన్జ్యూమర్ మీడియాకు సమాచారం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా మా డబ్బులు కరెంట్ బిల్లు కట్టాలని కోరుకుంటున్నాను అని కన్జ్యూమర్ అన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

ముప్పుకు గురైన ఇళ్లను పరిశీలించిన ఎమ్మార్వో యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం మన ప్రజావాణి ప్రతినిధి:-తుఫాను నేపథ్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆత్మకూరు మండలం కోరెళ్ళ గ్రామంలో ముప్పు గురైన ఇళ్లను బుధవారం ఆత్మకూరు మండలం ఎమ్మార్వో లావణ్య పర్యటించారు.గ్రామంలోని ప్రతి కాలనీ లో తిరుగుతూ, వరద ముప్పుకు గురైన ఇల్లును గుర్తించిన అనంతరం వారు మాట్లాడుతూ, ముప్పుకు గురైన ఇళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రజలు చెట్ల వద్ద చెరువు కట్టలు,పాత వంతెలు ఇతర ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు దగ్గర ఉండకూడదు అని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అవసరమైతేనే బయటికి రావాలి అని అత్యవసర పరిస్థితులో డయల్ 100ను సంప్రదించాలని, గ్రామంలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం.* నసురుల్లాబాద్ అక్టోబర్ 30 (మన ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో గురువారము విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు

 నోటిఫికేషన్స్

విషాదం….విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి ముస్తాబాద్ /ప్రజావాణి పొలం పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముస్తాబాద్ లో జరిగింది. *స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం*…..

మన ప్రజావాణి ఖమ్మ సదిశ ఫౌండేషన్ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి మొత్తం 79 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు* *➡️టెస్ట్ లో మొత్తం 10 మాథ్స్ ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు.అవి చేసిన వారి నుండి సెలెక్ట్ చేశారు.* *💥ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 7 గురు విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయ్యారు*

 Share