అయ్యప్ప స్వామి పడిపూజ సందర్భంగా జలబిందల కార్యక్రమం వెల్లువెత్తిన ప్రజాసేత్రం*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*అయ్యప్ప స్వామి పడిపూజ సందర్భంగా జలబిందల కార్యక్రమం వెల్లువెత్తిన ప్రజాసేత్రం*

*పాయిలి కోటేశ్వరరావు స్వామి 18 పడి సందర్భంగా*

*చిలుకూరు నవంబర్9(మన ప్రజావాణి)*:చిలుకూరు మండలం రామాపురం గ్రామంలో అయ్యప్ప స్వామి మాలధారణ దీక్షలో భాగంగా పాయిలి కోటేశ్వరరావు స్వామి అయ్యప్ప స్వామి 18 పడి సందర్భంగా ఈనెల 10వ తారీకు సోమవారం రోజున గ్రామంలో అయ్యప్ప భక్తులు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు దాతల సహకారంతో పడిపూజ అగ్నిగుండం నిర్వహించటానికి ముహూర్తం ఖరారు చేశారు.అందులో భాగంగా ఈ రోజున అయ్యప్ప స్వామికి జల పన్నిరాభిషేకంలో భాగంగా గ్రామంలో డిజె సౌండ్ తో,కోలాట బృందంతో కన్నుల పండుగ మహిళలు పెద్ద ఎత్తున జలబిందుల కార్యక్రమంలో పాల్గొన్నారు. జలబిందెల కార్యక్రమంలో వెల్లువెత్తిన ప్రజాశక్తి గ్రామంలో స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే అంటూ నామకరణతో నామాలతో దద్దరిల్లిన భక్త మహాశయులు గ్రామంలో పడి పూజ అగ్రిగుండం కార్యక్రమం సందర్భంగా మద్యం దుకాణాలు చికెన్ సెంటర్లో బంద్ చేసి గ్రామ ప్రజలు కులాల మతాలకు అతీతంగా ఇళ్ళను శుభ్రపరచుకొని భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి జలబిందుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సాయ సహకారంతో ఘనంగా నిర్వహించినారు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share