రైల్వే స్టేషన్ వద్ద గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న సిసిఎస్ పోలీసులు

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

రైల్వే స్టేషన్ వద్ద గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న సిసిఎస్ పోలీసులు

పరారీలో మరో వ్యక్తి

గంజాయి విక్రయించిన.. సేవించిన పీడీ యాక్ట్ కోరుట్ల సీఐ సురేష్ బాబు

కోరుట్ల,నవంబర్ 12(ప్రజా వాణి) కోరుట్ల పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపంలో గాంజా అమ్ముతున్నారని వచ్చిన సమాచారంతో,సిసిఎస్ సీఐ ఎం.శ్రీనివాస్,సిసిఎస్ కానిస్టేబుల్ అఫ్రోజ్ ,షాహిద్ లు కోరుట్ల ఎస్సై ఎం చిరంజీవి, ఆధ్వర్యంలో,రైల్వే స్టేషన్లో గంజాయి విక్రయిస్తున్న కోరుట్ల కు చెందిన షేక్ అమన్,ఎండి.ముఖీం అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 210 గ్రాముల గంజాయిని,రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని ఇద్దరు ప్రభుత్వ పంచుల సమక్షంలో కేసు నమోదు చేశారు కాగా మరొక వ్యక్తి పరారీ లో ఉన్నాడు.కోరుట్ల సీఐ బి.సురేష్ బాబు మాట్లాడుతూ గంజాయిని ఎవరు తాగిన,అమ్మిన రవాణా చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share