
శ్రీ వివేకానంద పోతూర్ పాఠశాలలో
మన మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూగారి జయంతి సందర్భంగా బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ పిల్లల పట్ల ప్రేమ ఆప్యాయత చూపించాలని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు భావించే వారు. విద్యార్థులు భావి భారత పౌరులు, వారు ఉన్నతులుగా తయారు కావాలని కోరినాడు ఈ కార్యక్రంలో పాఠశాల కరెస్పాడెంట్ మందటి శ్రీనివాస్ రెడ్డీ మరియు పండరినాథ్, మధుకర్ మరియు ప్రిన్సిపాల్ బాలకిషన్ తల్లిదండ్రులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025