ఇంటర్ కాలేజీ విద్యార్థిని – చెయ్యి నుజ్జు నుజ్జ ఎన్టీపీసీకి కృష్ణ నగర్ కు చెందిన మేఘన

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

ప్రజావాణి గోదావరిఖని నవంబర్ 17

ఇంటర్ కాలేజీ విద్యార్థిని – చెయ్యి నుజ్జు నుజ్జ

ఎన్టీపీసీకి కృష్ణ నగర్ కు చెందిన మేఘన గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ని మేఘన సోమవారం సాయంత్రం కాలేజీ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా బస్టాండ్ లో బస్సులో ఎక్కే సమయంలో కిందపడి గాయపడింది. బస్ కదలడంతో మేఘన ఎడమ చేతి మీదుగా బస్ టైర్ ఎక్కడం వలన ఆమె చేతి వెళ్ళు చెయ్యి నుజ్జు నుజ్జు అయి తీవ్రంగా గాయపడింది.
సహచరులు స్థానికులు మేఘనను వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అధించారు. తదుపరి వైద్యం దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలిచడం జరిగింది. మేఘనకు ఎముకలు, లిగమెంట్లు, లేదా నాడులపై మరింత పరిశీలన అవసరమని వైద్యులు తెలిపారు.
ఈ సంఘటన స్థానికులలో ఆందోళన సృష్టించింది. బస్సు ప్రమాదాలను నివారించడానికి, ప్రయాణికులు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండవలసిందని అధికారులు సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share