ఇంటర్ స్టేట్ కౌన్సిల్ శాశ్వత ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Ramesh

Ramesh

District Chief Reporter

ఇంటర్ స్టేట్ కౌన్సిల్ శాశ్వత ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. శాశ్వత ఆహ్వానితుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కిషన్ రెడ్డి నియమించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రం మధ్యన సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడంలో, సమన్వయాన్ని ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషించే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ను ప్రధానమంత్రి నరేంద్రమోడి ఛైర్మన్ గా, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీకి కేంద్ర మంత్రి అమిత్ షా ఛైర్మన్ గా పునర్నిర్మించారు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడిన సంస్థ. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లో సభ్యులుగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ప్రతిపాదించిన కేంద్రమంత్రులు, వీరితోపాటుగా శాశ్వత ఆహ్వానితులుగా మరికొంతమంది కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు. అందులో భాగంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని శాశ్వత ఆహ్వానితుడిగా ప్రధానమంత్రి నియమించారు. వీరంతా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశాలకు హాజరుకావచ్చు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ తో పాటుగా, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కూడా కొంత మంది కేంద్ర మంత్రులను, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధానమంత్రి నియమించారు. ఆయా రాష్ట్రాల మధ్యన ఉన్న వివాదాలను పరిష్కరించి జాతీయ సమైఖ్యతకు కృషి చేస్తుంది. ఈ విషయాలన్నింటినీ నిరంతరం సమన్వయం చేయడం, కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయాల అమలును పర్యవేక్షించడం వంటి విధులను ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ నిర్వహిస్తుంది. అంతే కాకుండా, కౌన్సిల్ దృష్టికి వెళ్లబోయే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ప్రక్రియను సులభతరం చేయడంలో స్టాండింగ్ కమిటీ ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో, కేంద్రం, రాష్ట్రాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లో శాశ్వత ఆహ్వానితుడిగా అవకాశం కల్పించడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్రమోడికి ధన్యవాదాలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో “రంకేలే స్తున్న “వడ్డీ వ్యాపారులు..! రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న వడ్డీ వ్యాపారుల అక్రమాలు..? సిరిసిల్ల పట్టణ చుట్టురా ఉన్న సామాన్యులే అతని లక్ష్యం *అచెం చల కుబేరుడు కి.. కొండంత అండగా నిలుస్తున్న ఆ అజ్ఞాతవాసులు.. ఎవరు.? ఖాళీ డ్రామ్ముల అమ్మే వ్యాపారికి .. కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది.

 నోటిఫికేషన్స్

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

 Share