చాంపియ‌న్స్ ట్రోఫీ వివాదం.. ఐసీసీ అత్యవసర సమావేశం

Ramesh

Ramesh

District Chief Reporter

వ‌చ్చే ఏడాది జ‌ర‌గాల్సిన‌ చాంపియ‌న్స్ ట్రోఫీపై గంద‌ర‌గోళం నెల‌కొన్న విష‌యం తెలిసిందే.పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో ఆడించేందుకు భార‌త క్రికెట్ బోర్డ్(BCCI) సిద్ధంగా లేక‌పోవ‌డం.. హైబ్రిడ్ మోడ‌ల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) స‌సేమిరా అనడమే అందుకు కార‌ణం. దాంతో అంత‌ర్జాతీయ క్రికెట్ మండలి(ICC) న‌వంబ‌ర్ 11న జ‌ర‌గాల్సిన చాంపియ‌న్స్ ట్రోఫీ ఈవెంట్‌ను కూడా ర‌ద్దు చేసింది. ఇటు బీసీసీఐ, అటు పీసీబీలు పంతం వీడ‌కపోవడంతో.. ఈ వివాదంపై నవంబ‌ర్ 26న ఐసీసీ అత్యవ‌స‌ర‌ స‌మావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. చాంపియ‌న్స్ ట్రోఫీ వేదిక ఖ‌రారు చేయ‌డమే కాకుండా దాయాది బోర్డుల‌ను ఒప్పించ‌డ‌మే ప్రధాన అజెండాగా ఈ స‌మావేశం జ‌రుగ‌నుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రవాణా శాఖ ని…అవినీతి అక్రమాల వసూళ్ల శాఖగా.. మారిందా…? అశ్వరావుపేట చెక్ పోస్ట్ అధికారుల అవినీతితో వాహనదారుల ఇక్కట్లు…? ఏసీబీ దాడులు ఎన్ని జరిగిన తీరు మార్చుకొని చెక్ పోస్ట్ అధికారులు.. సిబ్బంది..? ప్రవేటు వ్యక్తులతో కొనసాగుతున్న వసూళ్ల పర్వం…! అక్రమ ట్రాన్స్పోర్ట్ ల నుండి నెలవారి వసూళ్లు…? ఆ చెక్పోస్టు అధికారుల తీరే సపరేటు..? ఓ బిల్ల చూపిస్తే చాలు… రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ…?

.మత్స్య పారిశ్రామిక సంఘానికి అందిన నోటీసులు….! పత్తాలేని అధ్యక్ష కార్యదర్శులు..? కోపరేటివ్ చట్టం ప్రకారం అధ్యక్ష కార్యదర్శులపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం…? చేసిన పాపం.. అవినీతిని కాపాడుకునేందుకు అధ్యక్షుడు కీలక చర్చలు పట్టించుకోని మత్స్యకారులు..? చేసేదేమీ లేదు అంటూ చేతులెత్తేసిన అధికార యంత్రాంగం…? మన ప్రజావాణి వార్తా కథనాలకు అధికారుల విలవిల..!!

 నోటిఫికేషన్స్

రవాణా శాఖ ని…అవినీతి అక్రమాల వసూళ్ల శాఖగా.. మారిందా…? అశ్వరావుపేట చెక్ పోస్ట్ అధికారుల అవినీతితో వాహనదారుల ఇక్కట్లు…? ఏసీబీ దాడులు ఎన్ని జరిగిన తీరు మార్చుకొని చెక్ పోస్ట్ అధికారులు.. సిబ్బంది..? ప్రవేటు వ్యక్తులతో కొనసాగుతున్న వసూళ్ల పర్వం…! అక్రమ ట్రాన్స్పోర్ట్ ల నుండి నెలవారి వసూళ్లు…? ఆ చెక్పోస్టు అధికారుల తీరే సపరేటు..? ఓ బిల్ల చూపిస్తే చాలు… రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ…?

 Share