చలికాలంలో ప్రతిరోజు అల్లం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు.?

Ramesh

Ramesh

District Chief Reporter

చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు మరియు జలుబు, జ్వరం లాంటి అంటు వ్యాధులు విపరీతంగా వస్తాయి.

ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆరోగ్యంగా ఉండేందుకు వేడివేడిగా అల్లం టీ తాగితే మంచిది అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ అల్లం టీ అనేది యాంటీ యాక్సిడెంట్లతో నిండి ఉంటుంది. దీంట్లో ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మరియు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి అనేది బలంగా తయారవుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ల ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. తరచుగా అల్లం టీ ని తీసుకుంటే జలుబు మరియు దగ్గు, ఫ్లూ లాంటి సమస్యలు త్వరగా తగ్గిపోతాయి.

 

తరచుగా అల్లం టీ ని తాగితే జీర్ణక్రియ కూడా ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే ఈ అల్లం టీ అనేది జీర్ణ ఎంజెమ్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. అలాగే ఈ అల్లం లోని సమ్మేళనాలు జీర్ణ క్రియను ప్రేరేపించి వికారం మరియు అజీర్ణం, ఉబ్బరం లాంటి సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ అల్లం లో యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు ఉంటాయి. అందుకే చలికాలంలో అల్లం టీ ని ప్రతిరోజు తీసుకుంటే శరీరంలో ఇన్ ఫ్లమేషన్ మరియు మంట, వాపును కూడా నియంత్రిస్తుంది. అలాగే అల్లం అనేది అర్థరైటిస్ మరియు కండరాల నొప్పి లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే ఇది గుండె సమస్యలు మరియు క్యాన్సర్, డయాబెటిస్ లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది…

తరచుగా అల్లం టీ ని తాగడం వలన బరువు కూడా అదుపులో ఉంటుంది అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ అల్లంలో ఉండే సమ్మేళనాలు అనేవి జవక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే ఆకలిని కూడా అదుపులో ఉంచుతుంది. దీనివలన ఆహారాన్ని అతిగా తీసుకోకుండా ఉంటారు. అలాగే బరువు తగ్గాలి అని అనుకునేవారు మరియు వెయిట్ కంట్రోల్ లో ఉంచుకోవాలి అని అనుకునేవారు అల్లం టీని తప్పనిసరిగా తీసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. ఈ అల్లం టీ అనేది డయాబెటిస్ వారికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అల్లం టీ ని తీసుకోవడం వలన ఇన్సూలిన్ స్థాయిలు కూడా బాగా పెరుగుతాయి. అంతేకాక హిమోగ్లోబిన్ a1సి మరియు ట్రై గ్లిజరైడ్స్ కూడా తగ్గిపోతాయి. ఇంకా చెప్పాలంటే అల్లం టీ అనేది డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో షుగర్ లెవల్స్ ను కూడా తగ్గిస్తుంది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో “రంకేలే స్తున్న “వడ్డీ వ్యాపారులు..! రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న వడ్డీ వ్యాపారుల అక్రమాలు..? సిరిసిల్ల పట్టణ చుట్టురా ఉన్న సామాన్యులే అతని లక్ష్యం *అచెం చల కుబేరుడు కి.. కొండంత అండగా నిలుస్తున్న ఆ అజ్ఞాతవాసులు.. ఎవరు.? ఖాళీ డ్రామ్ముల అమ్మే వ్యాపారికి .. కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది.

 నోటిఫికేషన్స్

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

 Share