గద్దర్ అవార్డులకు మోక్షం

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*గ‌ద్ద‌ర్ అవార్డుల‌కు మోక్షం?*

సినిమా వాళ్ల‌కు ప్ర‌భుత్వ అవార్డులు ఎండ‌మావి అయిపోయింది. ఇటు ఆంధ్ర ప్ర‌దేశ్‌, అటు తెలంగాణ ప్ర‌భుత్వాలు అవార్డుల‌పై సీత కన్నేశాయి. జ‌గ‌న్‌, కేసీఆర్ స‌ర్కార్లు సినిమాని లైట్ తీసుకొన్నాయి. అయితే ఇప్పుడు ప్ర‌భుత్వాలు మారాయి. వాళ్ల విధానాలూ మారాయి. అందుకే అవార్డుల ప్ర‌క్రియ మ‌ళ్లీ మొద‌ల‌వుతోంది. రేవంత్ రెడ్డి సీఎం అయిన త‌ర‌వాత సినిమా వాళ్ల‌కు ‘సింహా’ అవార్డులు అందిస్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అందుకు క‌స‌ర‌త్తులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే సింహా అవార్డులు ప్ర‌క‌ట‌న‌, ప్ర‌ధానం జ‌ర‌గ‌బోతోంద‌ని స‌మాచారం అందుతోంది. ఇందుకు సంబంధించిన ఓ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రెడీ అయ్యింద‌ని టాక్‌.

ఉగాది సంద‌ర్భంగా అవార్డులు ప్ర‌దానం చేసే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే స‌మ‌యం తక్కువ‌గా ఉంది. ఈలోగా అవార్డుల ప్ర‌క‌ట‌న జ‌ర‌గ‌డం కొంచెం క‌ష్ట‌మైన పనే. ప్ర‌తీ యేటా వ‌చ్చిన సినిమాల్లో ఉత్త‌మ చిత్రాల్ని, అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన న‌టీన‌టుల్ని, సాంకేతిక నిపుణుల్ని ఎంచుకొని అవార్డులు అందించ‌డం ఓ ప్ర‌క్రియ‌. అయితే ఈసారి… తెలంగాణ క‌ళాకారుల్ని కొంత‌మందిని ఎంచుకొని, వాళ్ల‌ని ‘గ‌ద్ద‌ర్‌’ అవార్డుల‌తో స‌త్క‌రించాల‌ని భావిస్తున్నారు. ఈవారంలోనే ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూడా ఈ దిశ‌గా ఆలోచిస్తే బాగుంటుంది. అస‌లే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా రంగానికి చెందిన వ్య‌క్తి. కాబట్టి ఈ విష‌యంలో మీన మేషాలు లెక్కించ‌కుండా ఉంటే మంచిది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో “రంకేలే స్తున్న “వడ్డీ వ్యాపారులు..! రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరుగుతున్న వడ్డీ వ్యాపారుల అక్రమాలు..? సిరిసిల్ల పట్టణ చుట్టురా ఉన్న సామాన్యులే అతని లక్ష్యం *అచెం చల కుబేరుడు కి.. కొండంత అండగా నిలుస్తున్న ఆ అజ్ఞాతవాసులు.. ఎవరు.? ఖాళీ డ్రామ్ముల అమ్మే వ్యాపారికి .. కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది.

 నోటిఫికేషన్స్

తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి

*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1

 Share